బౌద్ధనగర్, జనవరి22: మెట్టుగూడలో శనివారం రోడ్డు ప్ర మాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉ ప్పల్ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న కాంక్రీట్ రెడిమిక్స్ వా హనం మెట్టుగూడ చౌరస్తా సమీపంలోకి రాగా
Labourer | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు కూలీలు (labourer) అక్కడికక్కడే మృతిచెందారు.
హయత్నగర్ రూరల్ : అవుటర్ రింగ్రోడ్డుపై అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారామతిపేట వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ భారీ లారీ దగ్ధమైంది. సిమెంట్ మిక్సింగ్తో శంషాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి డ�
తాండూరు రూరల్ : రెండు లారీలు వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. తాండూరు మండలం, కోటబాసుపల్లి గ్రామ సమీపంలో చించోలి వైపు నుంచి తాండూరు వెళుతు�
శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పర్వేద క్రాస్ రోడ్ వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం �
Begumpet | బేగంపేటలో లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం బేగంపేట కట్టమైసమ్మ ఆలయం వద్ద లారీ ఓ బైకు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు
హయత్నగర్ రూరల్ : ఔటర్ రింగురోడ్డుపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. సిమెంట్ లోడుతో �
కాటారం : ఇసుక లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి దగ్దమైన ఘటన మండల కేంద్రంలోని 353 (సీ) జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టీఎస్02యూబీ9986 నంబర్ గల ఇసుక లారీ ఇసుక లోడ్తో మహాదే
అన్నా చెల్లెళ్లు మృతి | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కిందపడి అన్నా చెల్లెళ్లు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
బొంరాస్పేట : గుర్తు తెలియని వ్యక్తి సిమెంటు లారీని చోరీ చేసి తీసుకెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన బుధవారం తెల్లవారుజామున పోలీసు స్టేషన్ పరిధిలోని దుద్యాల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. టీఎస్07యూ
శంషాబాద్ రూరల్ : లారీ ఢికొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు మండలం ఇమ్ముల్నర్వ గ్రామానికి చెందిన అప్పర్ (55
కాటారం : జాతీయ రహదారిపై కాటారం శివారులో ఆదివారం మారుతి ఈకో వ్యాన్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్లోని కాశీబుగ్గకు చెందిన ద�
దౌల్తాబాద్ : రావల్పల్లి-మద్దూర్ ప్రధాన రోడ్డు మార్గంలో లారీ-బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లొట్టిగుండా తండాకు చెంది�