భగవంతుడు చాలా ఉదారుడు. ఆ గదాగ్రజు- విష్ణుని కర్మలు- లీలలు కూడా సదా ఉదారాలే! తన శక్తికి మించి ఇచ్చేవానిని ఉదారుడని అంటారు. భగవల్లీలలు, చరిత్రలు సాక్షాత్- స్వయం లీలాపతి- భగవంతుడే ఇవ్వగల ఔదార్య శోభితాలు. సేవక�
ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి, భక్తులకు దర్శనమిచ్చే పర్వదినం ముక్కోటి ఏకాదశి. ఈ పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి అత్యంత
‘సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు దామోదరుడైన విష్ణుమూర్తి కోసం ఆకాశదీపాన్ని వెలిగించాలి’ అని శాస్త్ర వచనం. కార్తిక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో ఆకాశదీపం ఏర్పాటుచేసే సం
జగన్మాత అయిన అమ్మవారిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు. ఈ దేవీ నవరాత్రుల్లో ఈసారి ఐదో రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా ఆరాధిస్తున్నారు.
Indira Ekadashi | సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ రోజున ఉపవాసం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుందని.. మంచి ఫలితాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు. ఉపవాసం ఉండి శ్రీమహా విష్ణువును ప్రస�
గణపతికి సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు. ఆయన దగ్గర మనం బుద్ధిగా ప్రవర్తించాలి. ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజిళ్లు తీయించినట్లే గణపతి కూడా గుంజిళ్లు తీయిస్తాడు.
భాగవతంలో ప్రసిద్ధిపొందిన ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు వృత్తాంతం ఆధారంగా రూపొందిస్తున్న యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స�
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu) విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఏదో ఒక అప్డేట్ అందిస్తూ అభిమానులు, మూవీ లవర్స్లో జోష్ నింపుతున్నారు.
స్థానికుల డిమాండ్ మేరకు బీహార్లోని గయ పట్టణం పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గయ టౌన్కు గయ జీ అని పేరు పెట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంల�
Vasudeva Perumal | అర్చకులు ఆలయాల్లో పూజలతో బిజీగా ఉంటారు. నిత్యం ఏదో ఒక మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ దేవుడి సేవలో ఉండే అర్చకులు.. కాస్�
మండలంలోని ఎరడపల్లి శివారులోని ఓ రైతు పొలంలో శేష శయనుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి శిల్పం బయటపడింది. చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి శుక్రవారం ఈ శిల్పాన్ని గుర్తించి, వివరాలు వెల్లడించారు.
ధనుర్మాస సంతసాన్ని రెట్టింపు చేసే పర్వం వైకుంఠ ఏకాదశి. దక్షిణాయనంలో యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు ఈ రోజే మేల్కొంటాడని శాస్త్రం చెబుతున్నది. స్థితికారుడైన శ్రీహరిని మేల్కొల్పడానికీ, ఆ స్వామిని దర్శించుక�