అమీర్పేట్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక దర్శన సమయంలో మంత్రి తలసాని త
తిరుపతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఏపీ సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరిని టీటీడీ అధికారులు శేషావస్త్రాలతో సన్మానించారు. రేపు(ఆదివారం) త
నారాయణపేట జిల్లా మక్తల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పాదాలను బుధవారం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6:45 గంటల ప్రాంతంలో గర్భగుడిలోని స్వామివారి పాదాలపై కిరణాలు పడ్డాయి. ఈ కిరణాలు కార్తీక మాసానికి �
కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్ సీ ప్రాపర్టీస్ సంస్థ వితరణ హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లి�