రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన గు మ్మడిదలలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధర్మకర్తలు నర్సి
కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పాలెం వేంకటేశ్వరస్వామి విరాజిల్లుతున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు తిరుపతికి వెళ్లలేని పేదలు ఇక్కడ ఉన్న స్వామిని దర్శించుకుంటారు. గ్రామ నిర్మాత దివంగత తోటపల్లి సుబ్రమణ్యశ�
ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గాల పరిధిలోని ఉప్పల్, రామంతాపూర్, నాచారం, చర్లపల్లి, కాప్రా, మల్కాజిగిరి, నేరేడ్మె
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. వేంకటేశ్వరస్వామి దేవాలయాలు, సత్యనారాయణ స్వామి దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి
సికింద్రాబాద్ పరిధిలోని పలు ఆలయాల్లో శనివారం వైకుంఠ ఏకాదశిని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుండే వేంకటేశ్వ�
జీవుడు కోరికల పుట్ట.. దేవుడు వాటిని తీర్చడంలో దిట్ట.. కానీ, కోరడం కాదు.. వదులుకోవడమే భగవానుడి అనుగ్రహ వీచిక! అందుకు ఆలయమే సరైన వేదిక! దేవాలయ ప్రవేశం అధ్యాత్మ యాత్రకు తొలి అడుగు. అక్కడి వేదమంత్రాల స్వరఝరి జీవి
TTD | వడ్డీకాసులవాడు తిరుమల వెంకన్నకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.4.31 కోట్ల జరిమానా విధించింది. రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్ వేసింది. ఈ జరిమానాలు ఎందుకు వేసింది అంటే.. విదేశీ భక్తులు కానుకలు పంపి
జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవాల ప్రధాన నిర్వాహకుడు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంగళవారం ఉదయం, సాయంత్రం అధ్యయనోత్సవాలు వైభ�
కరీంనగర్ ప్రధాన మార్కెట్ రోడ్డులో నిత్య పూజలందుకుంటున్న వేంకటేశ్వరుడి దేవస్థానానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఏక శిలపై వెలసిన ఈ ఆలయంలోని విగ్రహానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది.
మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పోలీసులు, ఆలయ కమిటీ బాధ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి పూజలు �