నారాయణపేట జిల్లా మక్తల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పాదాలను బుధవారం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6:45 గంటల ప్రాంతంలో గర్భగుడిలోని స్వామివారి పాదాలపై కిరణాలు పడ్డాయి. ఈ కిరణాలు కార్తీక మాసానికి �
కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్ సీ ప్రాపర్టీస్ సంస్థ వితరణ హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లి�