‘శ్రీరాముడు కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. అతడిని తమ పార్టీలో చేరమని బీజేపీ ఒత్తిడి చేసేది..కుదరదని రాముడు చెబితే.. అతనిపై సీబీఐ, ఈడీలను బీజేపీ ఉసిగొల్పేది’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం�
Ram Lalla : అయోధ్యలో కొత్తగా కట్టిన ఆలయంలో బాల రాముడి(Ram Lalla) ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని తలపించింది. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు, క్రికెట్ దిగ్గజాలు ఈ వేడుకను చూసి తరించారు. ప�
రామ బాణానికి తిరుగు లేదు. రామ నామానికి ఎదురులేదు. రామ పాలనకు ఉపమానం లేదు. అస్త్రశస్ర్తాల మీద ఆయనకున్న పట్టు అమోఘమని రామాయణంలో అనేక ఘట్టాల్లో రుజువు అవుతుంది.
ఇప్పటికి నాలుగు శతాబ్దాల కిందట, సరిగ్గా లెక్క చెప్పాలంటే 422 ఏండ్ల కిందట 1620 ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన కంచర్ల గోపన్న తెలుగు సాహిత్యంలో మొదటి వాగ్గేయకారుడిగా, భక్త రామదాసుగా చరిత్రలో నిలిచిపోయా�
రామచంద్రుడి కోవెల లేని ఊరు కనిపించదు. ఒక ఆలయానికి క్షేత్ర ప్రాధాన్యం ఉంటుంది. మరో గుడికి తీర్థ విశేషం కనిపిస్తుంది. నిర్మాణ వైచిత్రి ఉన్న గుళ్లు కొన్ని ఉంటాయి.
శ్రీరాముడిని, హనుమంతుడిని పూజించడానికి కేవలం బీజేపీకి మాత్రమే కాపీరైట్ లేదని ఆ పార్టీ కీలక నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత కమల్నాథ్ హనుమంతుడి ఆలయ నిర్
లంకపై దండెత్తేందుకు వానరదండుతో శ్రీరాముడు సముద్రతీరాన్ని చేరుకున్నాడు. సీతాపహరణ కారణంగా రావణునితో విభేదించి, రాముని శరణుకోరి వచ్చాడు విభీషణుడు. అప్పుడు అతనికి అభయం ఇవ్వాలా వద్దా అనే చర్చకు ముగింపుగా ర
మెట్పల్లి మండలం బండలింగాపూర్ శివారు గండి హనుమాన్ ఆలయ ఆవరణలో కోదండరాముడి భారీ విగ్రహం కొలువుదీరింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో 56 అడుగుల రా
మంగళవాద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణ నడుమ భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అపూరూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికైంది
శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగితేలారు. శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వాడవాడలా కన్నుల పండువగా జరిగాయి