ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా వాడవాడలా శ్రీసీతారాముల కల్యాణ వేడుకలను ఆదివారం ఘనంగా జరిగాయి. శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణం, అన్నదాన కార్యక్రమాలతో పాటు గా పలు కూడళ్ల వద్ద జ్యూస్, మజ్జిగ పంపిణీ చేశా�
ప్పల్ నియోజకవర్గం పరిధిలో ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, కల్యాణం, పూజా కార్యక్రమాలు చేపట్టారు. రామాలయాల్లో ప్రత్యే
సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఏపీఏయూ కాలనీలోని నివసించే సూర్యనారాయణ రాజు కుటుంబం తమ ఇంట్లోనే ధర్మనిలయం పేరిట రామాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో 37 ఏండ్లుగా మరమరాలతో పందిరి వేసి భదాద్రి రాముడి కల్యాణోత్
శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రను నిర్వహిస్తారు