భగవంతుడు చాలా ఉదారుడు. ఆ గదాగ్రజు- విష్ణుని కర్మలు- లీలలు కూడా సదా ఉదారాలే! తన శక్తికి మించి ఇచ్చేవానిని ఉదారుడని అంటారు. భగవల్లీలలు, చరిత్రలు సాక్షాత్- స్వయం లీలాపతి- భగవంతుడే ఇవ్వగల ఔదార్య శోభితాలు. సేవక�
తాను ఆశించకుండానే లభించిన దానితో అంటే.. అప్రయత్నంగా లభించిన లాభంతో సంతుష్టి చెందినవాడు, అసూయ లేనివాడు, సంతోషం, దుఃఖాలకు అతీతుడు, చేస్తున్న పనిలో ఫలితం లభించినా లభించకున్నా సమభావన కలిగి ఉంటాడు. చేసేపని ఇతర
‘కర్మ త్యాగం, కర్మ యోగం ఈ రెండూ శ్రేయస్సును కలుగజేస్తాయి. అయితే ఆరంభంలో సాధకులకు రెండిటిలోనూ కర్మయోగమే శ్రేష్ఠమైనది’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. త్రికరణశుద్ధిగా సమస్త కర్మలయందు కర్తృత్వభావన లేకపోవడం కర్�
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. ఓ భూజానీ (రాజా)! రుక్మిణి తన మగనికి- నగధరుడు కృష్ణునికి తగిన విధంగా అంతిమంగా ఇలాగని నివేదించింది.. ‘వనమాలీ! నిఖిల జగదంతర్యామివైన నీ పాద పద్మాల మీద నా మది సాదరంగా అనురాగంతో పాద�
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం రణరంగంగా మారింది. అపారమైన సేనావాహిని కనుచూపుమేరలో ఉన్న భూమినంతా ఆక్రమించింది. కోట్ల కొద్దీ సిద్ధంగా ఉన్న సైన్యం తమ నాయకుల ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నది. యోధాగ్రేసరులు దివ్యమై�
‘మన్ త్రాయతే ఇతి మంత్రః’ అంటే మనసును శుద్ధి చేసి, భౌతిక బంధనాల నుంచి విముక్తి కలిగించేదే మంత్రం. మంత్రజపం ద్వారా మనసు.. శాంతి, భక్తి, దైవంతో నిండిపోతుంది. శ్రీకృష్ణుడి పవిత్ర నామం దివ్యానందభరితమైనది.
శుక యోగి రాజయోగి పరీక్షిత్తుతో... మహారాజా! నరకుడు నేల కూలడం చూసి దేవతలు, మునులు... ‘అమ్మయ్యా! ఈ దురాత్ముని మరణాన్ని కనులారా కన్నాము. ఇక మనం మన్నాము-బతికాము’ అని మింటి నుండి వెంటనే పూలవాన కురిపిస్తూ లీలా మానుష �
‘ఓ అర్జునా! ప్రజ్వరిల్లుతున్న అగ్ని సమిధలను భస్మం చేసినట్లుగా కర్మలనన్నింటినీ జ్ఞానమనే అగ్ని భస్మం చేస్తుంది’ అంటాడు కృష్ణపరమాత్మ. పాప పుణ్యాలు.. రెండూ కర్మల ఫలితాలే! ఉత్తమ కర్మలు ఉత్తమ ఫలితాలనిస్తే, అధ�
ప్రమిద భూ తత్వం.. తైలం జల తత్వం.. వత్తి ఆకాశ తత్వం వెలగడానికి తోడ్పడే గాలి వాయు తత్వం.. వెలిగే జ్యోతి అగ్ని తత్వం ఇలా పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్నివెలి�
‘కోపించువానిని కోపించరాదు. నిందించువానికి కుశలం పలకాలి’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. కోపగ్రస్తుణ్ని కోపిస్తే... అతని కోపం పెరుగుతుందే కానీ, తగ్గదు. అలాకాకుండా కోపానికి కోపమే సమాధానం అంటే చిక్కులు తప్�
Diwali | ‘దీపావళి’ (Diwali) అంటే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, శ్రీకృష్ణుడికి సమర్పించి, ఆపై వాటిని ఇంట్లోగానీ లేదా ఇంటి ప్రాంగణంలో గానీ వరుసలలో అమర్చుతారు.
ప్రతివ్యక్తీ తన బాధలకు ఏదో సందర్భాన్ని కారణంగా భావిస్తాడు. కానీ, సందర్భం కన్నా వ్యక్తి మానసిక స్థితే అలాంటి బాధలకు మూలకారణం. సత్వరజస్తమో గుణాల ప్రాబల్యం వల్ల సహజమైన జ్ఞానాన్ని అజ్ఞానం కప్పేస్తుంది. దాని