శ్రీ చైతన్య మహాప్రభువు 1486లో నవద్వీపంలో అవతరించారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే భక్తభావంలో స్వయంగా అవతరించిన దివ్య భక్త అవతార రూపం. శాస్త్ర సూచన ప్రకారం “కృష్ణవర్ణం త్విషా కృష్ణం”. అలాగే గరుడ పురాణం, నారద పురాణం, �
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి తిరుకల్యాణ బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి నిత్యపూజా కైంకర్యం జరిగిన అనంతరం స్వామిని సర్వాంగ సు
శ్రీ శుక ఉవాచ- పీతాంబరుడు జీర్ణాంబరునితో ఇంకా ఇలా పలికాడు- కుచేలా! గురు గృహంలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞాపించగా కట్టెలు తెచ్చేందుకు అడవికి వెళ్లాము, గుర్తుందా?
మహాభారతంలో అరుదైన పాత్ర భీష్ముడు. శాపవశాత్తు.. మనిషిగా జన్మించాడు. వరప్రభావంతో.. ఇచ్ఛా మరణాన్ని పొందాడు.ఇచ్చిన మాటకు కట్టుబడి, చేయని తప్పులకు శిక్ష అనుభవించాడు.
భగవంతుడు చాలా ఉదారుడు. ఆ గదాగ్రజు- విష్ణుని కర్మలు- లీలలు కూడా సదా ఉదారాలే! తన శక్తికి మించి ఇచ్చేవానిని ఉదారుడని అంటారు. భగవల్లీలలు, చరిత్రలు సాక్షాత్- స్వయం లీలాపతి- భగవంతుడే ఇవ్వగల ఔదార్య శోభితాలు. సేవక�
తాను ఆశించకుండానే లభించిన దానితో అంటే.. అప్రయత్నంగా లభించిన లాభంతో సంతుష్టి చెందినవాడు, అసూయ లేనివాడు, సంతోషం, దుఃఖాలకు అతీతుడు, చేస్తున్న పనిలో ఫలితం లభించినా లభించకున్నా సమభావన కలిగి ఉంటాడు. చేసేపని ఇతర
‘కర్మ త్యాగం, కర్మ యోగం ఈ రెండూ శ్రేయస్సును కలుగజేస్తాయి. అయితే ఆరంభంలో సాధకులకు రెండిటిలోనూ కర్మయోగమే శ్రేష్ఠమైనది’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. త్రికరణశుద్ధిగా సమస్త కర్మలయందు కర్తృత్వభావన లేకపోవడం కర్�
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. ఓ భూజానీ (రాజా)! రుక్మిణి తన మగనికి- నగధరుడు కృష్ణునికి తగిన విధంగా అంతిమంగా ఇలాగని నివేదించింది.. ‘వనమాలీ! నిఖిల జగదంతర్యామివైన నీ పాద పద్మాల మీద నా మది సాదరంగా అనురాగంతో పాద�
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం రణరంగంగా మారింది. అపారమైన సేనావాహిని కనుచూపుమేరలో ఉన్న భూమినంతా ఆక్రమించింది. కోట్ల కొద్దీ సిద్ధంగా ఉన్న సైన్యం తమ నాయకుల ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నది. యోధాగ్రేసరులు దివ్యమై�
‘మన్ త్రాయతే ఇతి మంత్రః’ అంటే మనసును శుద్ధి చేసి, భౌతిక బంధనాల నుంచి విముక్తి కలిగించేదే మంత్రం. మంత్రజపం ద్వారా మనసు.. శాంతి, భక్తి, దైవంతో నిండిపోతుంది. శ్రీకృష్ణుడి పవిత్ర నామం దివ్యానందభరితమైనది.