ప్రమిద భూ తత్వం.. తైలం జల తత్వం.. వత్తి ఆకాశ తత్వం వెలగడానికి తోడ్పడే గాలి వాయు తత్వం.. వెలిగే జ్యోతి అగ్ని తత్వం ఇలా పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్నివెలి�
‘కోపించువానిని కోపించరాదు. నిందించువానికి కుశలం పలకాలి’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. కోపగ్రస్తుణ్ని కోపిస్తే... అతని కోపం పెరుగుతుందే కానీ, తగ్గదు. అలాకాకుండా కోపానికి కోపమే సమాధానం అంటే చిక్కులు తప్�
Diwali | ‘దీపావళి’ (Diwali) అంటే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, శ్రీకృష్ణుడికి సమర్పించి, ఆపై వాటిని ఇంట్లోగానీ లేదా ఇంటి ప్రాంగణంలో గానీ వరుసలలో అమర్చుతారు.
ప్రతివ్యక్తీ తన బాధలకు ఏదో సందర్భాన్ని కారణంగా భావిస్తాడు. కానీ, సందర్భం కన్నా వ్యక్తి మానసిక స్థితే అలాంటి బాధలకు మూలకారణం. సత్వరజస్తమో గుణాల ప్రాబల్యం వల్ల సహజమైన జ్ఞానాన్ని అజ్ఞానం కప్పేస్తుంది. దాని
భగవంతుడు శక్తిమంతుడు. భగవతి శక్తి స్వరూపిణి. శక్తి శక్తిమంతులకు అభేదం. ‘పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే’- ఆ పరాశక్తి అనేక విధాలని శ్వేతాశ్వతరోపనిషత్తు. కృష్ణావతారంలో ప్రధానంగా రుక్మిణి సత్ శక్తి- శ్రీ మహ
Salakatla Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపైశ్రీ కృష్ణుడి అలంకారంలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
‘ఎవరైతే ఏకాగ్ర మనస్కులై, అనన్య భక్తితో నన్నే ధ్యానిస్తూ ఆరాధిస్తారో.. వారిని సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాను’ అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ‘నన్ను ధ్యానించు.. ఆరాధించమ’ని చెప్పడం ద్వారా.
‘దేనియందూ మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు సంతోషం, ప్రతికూల పరిస్థితుల యందు దుఃఖం లాంటి వికారాలకు లోనుగానివాడే స్థితప్రజ్ఞుడు’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. జీవిత గమనంలో ఎదురయ్యే ఎలాంటి పరీక్ష�
భగవాన్ శ్రీకృష్ణుని దివ్యత్వాన్నీ, ధీరత్వాన్నీ, ఆధ్యాత్మిక ప్రభావాన్నీ తెలియజేస్తూ రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా’. 11, 12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని కూ�
Shri Krishna Avtar in Mahoba | 'అభయ్ చరణ్ ఫౌండేషన్', 'శ్రీజీ ఎంటర్టైన్మెంట్' సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ "శ్రీ కృష�
శ్రీకృష్ణుడు తొలి మధ్యవర్తి అని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. బృందావనంలోని శ్రీ బంకే బీహారీ దేవాలయం కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ దేవాలయం నిధులు రూ.500 కోట్లతో అభివృద్ధి పనులను చే
‘ఓ అర్జునా! ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అవ్యక్యాలు (ఇంద్రియ గోచరములు కానివి).. మరణానంతరం కూడా అవ్యక్తాలే. జనన మరణాల మధ్యకాలంలో మాత్రమే అవి ప్రకటితం అవుతున్నాయి. అలాంటి స్థితిలో వాటికోసం పరితపించడం నిష్ప్�