BRS | బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘చలో వరంగల్’ పోస్టర్ను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో చారిత్రాత
200 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో లండన్ నుంచి ముంబైకి బయల్దేరిన విమానం తుర్కియేలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. గురువారం వర్జిన్ అట్లాంటిక్ విమానం వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా తుర్కియేలోని మ�
ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక నగరంగా పేరొందిన లండన్లో ఇటీవల రికార్డ్ స్థాయిలో మొబైల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. నగరంలో చాలా మంది ఫోన్ దొంగల బాధితులే. పోలీస్ రికార్డుల ప్రకారం ఈ ఫిబ్రవరిల�
లండన్లోని హీత్రూ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఈ అంతర్జాతీయ ట్రావెల్ హబ్ నుంచి రాకపోకలు సాగించే 2.90 లక్షల మంది ప్రయాణికుల�
Heathrow Airport: హీత్రూ విమానాశ్రయాన్ని బంద్ చేశారు. గురువారం రాత్రి లండన్లోని ఓ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Chiranjeevi| మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. యూకే పార్లమెంటులో అక్కడి ఎంపీల సమక్షంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం జరగడంతో
Megastar Chiranjeevi | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సాధించాడు. సినీరంగంలో ఆయన అందించిన సేవలకు గాను యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో ‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ లైఫ్టైమ్ అచీవ్మెంట్
S Jaishankar | భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) లండన్ (London) పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం (security breach) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత్ తాజాగా స్పందించింది.
రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్తో కలసి బ్రిటన్, ఫ్రాన్స్ శాంతి ఒప్పందాన్ని రూపొందిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆదివారం వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని అమెరికా అధ
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్కుమార్ పిలుపు మేరకు లండన్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్న�