Air India plane crash | అంత్యక్రియల కోసం లండన్ వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొన్నది.
Air India flight crash | కూలిన విమానంలో ఖుష్బూ రాజ్పురోహిత్ అనే నవ వధువు కూడా ఉన్నది. రాజస్థాన్ బలోతారా జిల్లాలోని అరబా గ్రామానికి చెందిన ఆమె పెళ్లి తర్వాత తొలిసారి లండన్లో ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియ�
Vijay Rupani : అహ్మాదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మందితో వెళ్తున్న విమానం కూలింది. ఆ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
లండన్లో ట్రాఫిక్ కష్టాలతో ఇంగ్లండ్, వెస్టిండీస్ క్రికెట్ స్టార్లకు వింత అనుభవం ఎదురైంది. ఇరు జట్ల మధ్య ది ఓవల్ వేదికగా జరిగిన మూడో వన్డేకు ముందు ట్రాఫిక్ కారణంగా టాస్ ఏకంగా 40 నిమిషాలు ఆలస్యమవడం గ
భారత్లో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రవాస భారతీయులను, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలురకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణన�
మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఎదుర్కొన్న చేదు అనుభవంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపిందని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్రంజన్ తెలిపారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. పదేండ్లలో 8 వేలకు పైగా అనుమతులు, రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
మలి దశ తెలంగాణ ఉద్యమంలో యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన బీఆర్ఎస్ నాయకుడు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలంను ఆ పార్టీ వర్కింగ్ ప్రెస�
KTR | అమెరికా, బ్రిటన్ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు అక్కడి ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు.
లండన్, అమెరికా పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బయల్దేరారు. అమెరికాలోని డాలస్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలతోపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటా�