Heathrow Airport: హీత్రూ విమానాశ్రయాన్ని బంద్ చేశారు. గురువారం రాత్రి లండన్లోని ఓ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Chiranjeevi| మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. యూకే పార్లమెంటులో అక్కడి ఎంపీల సమక్షంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం జరగడంతో
Megastar Chiranjeevi | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సాధించాడు. సినీరంగంలో ఆయన అందించిన సేవలకు గాను యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో ‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ లైఫ్టైమ్ అచీవ్మెంట్
S Jaishankar | భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) లండన్ (London) పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం (security breach) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత్ తాజాగా స్పందించింది.
రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్తో కలసి బ్రిటన్, ఫ్రాన్స్ శాంతి ఒప్పందాన్ని రూపొందిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆదివారం వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని అమెరికా అధ
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్కుమార్ పిలుపు మేరకు లండన్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్న�
Green India | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని లండన్లో "గ్రీన్ ఇండియా ఛాలెంజ్ - వృక్షార్చన" పోస్టర్ని ఎన్నారై బీఆర్ఎస్, టాక్ నాయకులు ఆవిష్కరించారు.
అక్రమ వలసదారులకు పౌరసత్వం లభించకుండా యూకే ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు సోమవారం యూకే హోం కార్యాలయం ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
BRS NRI | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నేతృత్వంలో లండన్లోని టవర్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంపద వేగంగా పెరుగుతూపోతున్నది. కొత్త బిలియనీర్లూ అంతే స్పీడుగా పుట్టుకొస్తున్నారు. గత ఏడాది సగటున వారానికి నలుగురు బిలియనీర్లు అవతరించారని ఆక్స్ఫామ్ తాజా నివేదిక తెలియజేస
YS Jagan | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి బయలు దేరిన జగన్, సతీమణి భారతీతో కలిసి లండన్కు చేరుకున్నారు. కుమార్తె వర్షారెడ్డి కింగ్స్ కాలేజ్ ను