లండన్లో (London) బోనాల జాతర (Bonala Jatara) ఘనంగా జరిగింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్-TAUK) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో యూకే నలుమూలల నుంచి 12వందల మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా దోస్త్ మేరా దోస్త్ అంటూ చక్కర్లు కొడుతున్నారు. తమ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యంతో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న ఈ ఇద్దరు రిటైర్మెంట్ తర్వాత �
‘నా డ్యూటీ టైం ముగిసింది. ఇక నేను విమానాన్ని నడపను’ అంటూ అంతర్జాతీయ విమాన పైలట్ ఒకరు అర్ధాంతరంగా విధుల నుంచి తప్పుకోవడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు. ఆరు గంటల పాటు మరో పైలట్ కోసం నిరీక్షించినా ప�
యూకే (UK) రాజధాని లండన్లో (Londan) తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను (Telangana Decade Celebrations) అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి పదేండ్లు అయిన సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా-UKTA) ఆధ్వర�
తెలంగాణకు మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి, సంరక్షించిన ఐదు ప్రముఖ నిర్మాణాలకు లండన్కు చెందిన ప్రతిష్ఠాత్మక గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ గ్రీన్ యాపిల్
మ్యాట్రిమోనీ (Matrimony) సైట్లో పరిచయమైన ఒక మహిళ.. మన పరిచయానికి గుర్తుగా లండన్ (London) నుంచి గిఫ్ట్ పంపిస్తున్నానంటూ నమ్మించి ఒక ప్రభుత్వ ఉద్యోగికి రూ.26.95 లక్షలు టోకరా వేసింది. నాగోల్ (Nagole), జయపురికాలనీకి చెందిన ఓ ప
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లికి చెందిన కొంతం తేజస్వినిరెడ్డి లండన్లో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో బ్రహ్మణపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
London | లండన్లో తెలుగమ్మాయిని ఓ బ్రెజిల్ యువకుడు దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్లోని చంపాపేటకు చెందిన తేజస్విని రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. ఈ క్రమం�
WTC Final | బాలీవుడ్ స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు లండన్ (London)లో వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు.
Team India fans | వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (WTC) లో భాగంగా ఇవాళ భారత్ (India), ఆస్ట్రేలియా జట్ల మధ్య (Australia) లండన్లోని ఓవల్ స్టేడియంలో ఫైనల్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ అభ
18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ ఖడ్గం భారీ ధరకు అమ్ముడుపోయింది. లండన్లోని బోన్హమ్స్ ఇస్లామిక్ ఆండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ సంస్థ టిప్పు ఉపయోగించిన ఖడ్గాన్ని వేలం వేయగా 1.40 కో�
Tipu Sultan Sword: టిప్పు సుల్తాన్ ఖడ్గం సుమారు రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వహించిన బాన్హమ్స్ హౌజ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంచనా వేసిన దాని కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయినట్లు బా
Warangal | ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓరుగల్లు విద్యార్థిని అర్ధాంతరంగా తనువు చాలించింది. చదువు పూర్తికాకుండానే ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని నింపింది. ఎన్నో కలలు కన్న తల్లిదండ్�
పాకిస్థాన్ మిలిటరీ (Pakistan military) తనను వచ్చే పదేండ్లు జైలులో ఉంచాలని ప్లాన్ చేసిందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోపించారు. దేశద్రోహం నేరం కింద తనను జైళ్లో (Jail)ఉంచాలని ప్రణాళిక రచించిందని చెప్పారు.