కొవిడ్ టీకా కొవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా లండన్లో ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు. 1920లో హైడ్ పార్క్ దగ్గర నిర్మించిన ఈ 25 వేల చదరపు అడుగుల భవనం కొనుగో�
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తయారుచేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, బిలియనీర్ ఆదార్ పూనావాలా (Adar Poonawalla) లండన్లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు.
Deeksha Divas | లండన్లో దీక్షా దివస్ను బీఆర్ఎస్-యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన శాంతియుత పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చుడో- కే�
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన కు టుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. లండన్, దుబాయ్, భారత్లో ఉన్న రూ.503 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బ్యాంక�
బ్రిటన్లో భారతీయ విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు నిలువ నీడలేక హాహాకారాలు చేస్తున్నారు. ముగ్గురు నలుగురు ఉండాల్సిన గదుల్లో 8-10 మంది సర్దుకొంటూ �
లండన్లో చేనేత బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబురాలకు యూకే నలుమూలల నుంచి 3వేలకుపైగా ఎన్నారై కుటుంబసభ్యులు హాజరయ్యా
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ - దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి 3 వేలకు పైగా ఎన్నారై కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Bed bugs | యూరప్లోనే అతిపెద్ద నగరాలైన లండన్, పారిస్ను నల్లులు హడలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో నల్లులు వ్యాప్తి చెందటంతో పారిస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
ప్రవాస భారతీయులు సొంత గడ్డపై, విదేశాల్లో చేపడుతున్న రాజకీయ కార్యకలాపాలు భారత దౌత్య వ్యవస్థకు పరీక్షగా మారుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన మోదీ అనుకూల భారతీయుల నుంచి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్త�
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా ఇచ్చేవరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ చట్టంలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకపోవడం ఆందోళకరమని అన్నారు.