Swan: ఇంగ్లండ్లో హంసలను రాచరిక సంపదగా భావిస్తారు. అయితే ఓ రాజహంస ఇటీవల లండన్లో రైలుకు అడ్డుగా నిలిచింది. ట్రాప్పై అది 15 నిమిషాలు ఉన్నది. దీంతో ఆ రూట్లో వెళ్లే రైళ్లు ఆలస్యం అయ్యాయి.
NRI | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడే విధానం చిల్లర రాజకీయాలను తలపిస్తుందని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల అన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. లండన్ నుంచి బయల్దేరిన సీఎం ఆదివారం దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డె
లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అక్కడి థేమ్స్ నదిని సందర్శించారు. మూసీ నది పునరుజ్జీవం, నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఆయన థేమ్స్ నదిని, దాని పరిసర ప
కొవిడ్ టీకా కొవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా లండన్లో ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు. 1920లో హైడ్ పార్క్ దగ్గర నిర్మించిన ఈ 25 వేల చదరపు అడుగుల భవనం కొనుగో�
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తయారుచేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, బిలియనీర్ ఆదార్ పూనావాలా (Adar Poonawalla) లండన్లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు.
Deeksha Divas | లండన్లో దీక్షా దివస్ను బీఆర్ఎస్-యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన శాంతియుత పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చుడో- కే�
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన కు టుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. లండన్, దుబాయ్, భారత్లో ఉన్న రూ.503 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బ్యాంక�
బ్రిటన్లో భారతీయ విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు నిలువ నీడలేక హాహాకారాలు చేస్తున్నారు. ముగ్గురు నలుగురు ఉండాల్సిన గదుల్లో 8-10 మంది సర్దుకొంటూ �
లండన్లో చేనేత బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబురాలకు యూకే నలుమూలల నుంచి 3వేలకుపైగా ఎన్నారై కుటుంబసభ్యులు హాజరయ్యా
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ - దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి 3 వేలకు పైగా ఎన్నారై కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.