Team India fans | వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (WTC) లో భాగంగా ఇవాళ భారత్ (India), ఆస్ట్రేలియా జట్ల మధ్య (Australia) లండన్లోని ఓవల్ స్టేడియంలో ఫైనల్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ అభ
18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ ఖడ్గం భారీ ధరకు అమ్ముడుపోయింది. లండన్లోని బోన్హమ్స్ ఇస్లామిక్ ఆండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ సంస్థ టిప్పు ఉపయోగించిన ఖడ్గాన్ని వేలం వేయగా 1.40 కో�
Tipu Sultan Sword: టిప్పు సుల్తాన్ ఖడ్గం సుమారు రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వహించిన బాన్హమ్స్ హౌజ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంచనా వేసిన దాని కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయినట్లు బా
Warangal | ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓరుగల్లు విద్యార్థిని అర్ధాంతరంగా తనువు చాలించింది. చదువు పూర్తికాకుండానే ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని నింపింది. ఎన్నో కలలు కన్న తల్లిదండ్�
పాకిస్థాన్ మిలిటరీ (Pakistan military) తనను వచ్చే పదేండ్లు జైలులో ఉంచాలని ప్లాన్ చేసిందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోపించారు. దేశద్రోహం నేరం కింద తనను జైళ్లో (Jail)ఉంచాలని ప్రణాళిక రచించిందని చెప్పారు.
Minister KTR | యూకే పర్యటనలో ఉ న్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మం త్రి కే తారక రామారావు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. లండన్లో 22 ఏండ్ల క్రితం దిగిన ఫొటో ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆదివారం షేర్ చేశారు.
ముగ్గురి డీఎన్ఏతో శిశువు జన్మించిన అరుదైన ఘటన లండన్లో జరిగింది. శిశువు తల్లిదండ్రులతో పాటు ఓ మహిళా దాత డీఎన్ఏతో నూతన పద్ధతిలో లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రత్యుత్పత్తి జన్యుశాస్�
బ్రిటన్ రాజు చార్లెస్-3కి చిన్న కొడుకు బెంగ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. శనివారం జరిగిన పట్టాభిషేకానికి హాజరైన చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వెంటనే వెనుదిరిగారు. అదే రోజు ఆయన కుమారుడు ఆర్చీ పుట్టి�
BRS Party | భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు లండన్లోని హౌంస్లౌ ప్రాంతంలో ఆ పార్టీ ఎన్నారైశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎఫ్డీసీ �
King Charles Coronation | బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్-3కి పట్టాభిషేకం (King Charles Coronation) లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబే చర్చిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. పట్టాభిషేక మహోత్సవం అనంతరం చార్లెస్ సుమారు 4 లక్షల మందికి
Puri Jagannath Temple | దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం (Puri Jagannath Temple) ఒకటి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహాలోనే జగన్నాథ ఆలయాలను నిర్మించారు. వాటన్నింటికీ మించిన భారీ ఆలయం ఒకటి త్వరల�
కోహినూర్ వజ్రం లేకుండానే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం జరుగుతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కోహినూర్ వజ్రం లేని కిరీటాన్ని ధరించి పట్టాభిషేక కార్యక్రమంలో రాణి కెమిల్లా పాల్గొ�
Hyderabad | లండన్లోని ఓ బీచ్లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆ�