Minister KTR | యూకే పర్యటనలో ఉ న్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మం త్రి కే తారక రామారావు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. లండన్లో 22 ఏండ్ల క్రితం దిగిన ఫొటో ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆదివారం షేర్ చేశారు.
ముగ్గురి డీఎన్ఏతో శిశువు జన్మించిన అరుదైన ఘటన లండన్లో జరిగింది. శిశువు తల్లిదండ్రులతో పాటు ఓ మహిళా దాత డీఎన్ఏతో నూతన పద్ధతిలో లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రత్యుత్పత్తి జన్యుశాస్�
బ్రిటన్ రాజు చార్లెస్-3కి చిన్న కొడుకు బెంగ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. శనివారం జరిగిన పట్టాభిషేకానికి హాజరైన చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వెంటనే వెనుదిరిగారు. అదే రోజు ఆయన కుమారుడు ఆర్చీ పుట్టి�
BRS Party | భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు లండన్లోని హౌంస్లౌ ప్రాంతంలో ఆ పార్టీ ఎన్నారైశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎఫ్డీసీ �
King Charles Coronation | బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్-3కి పట్టాభిషేకం (King Charles Coronation) లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబే చర్చిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. పట్టాభిషేక మహోత్సవం అనంతరం చార్లెస్ సుమారు 4 లక్షల మందికి
Puri Jagannath Temple | దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం (Puri Jagannath Temple) ఒకటి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహాలోనే జగన్నాథ ఆలయాలను నిర్మించారు. వాటన్నింటికీ మించిన భారీ ఆలయం ఒకటి త్వరల�
కోహినూర్ వజ్రం లేకుండానే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం జరుగుతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కోహినూర్ వజ్రం లేని కిరీటాన్ని ధరించి పట్టాభిషేక కార్యక్రమంలో రాణి కెమిల్లా పాల్గొ�
Hyderabad | లండన్లోని ఓ బీచ్లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆ�
Ajith Kumar | కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ (Ajith Kumar) మొదటి స్థానంలో ఉంటారు. ఆయన సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అజిత్ తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు.
బ్రిటన్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. 90 శాతం నాలుక కోల్పోయిన మహిళకు చేతి కండరం నుంచి నాలుకను పునర్నిర్మించారు. గెమ్మా వీక్స్(37) నోటి క్యాన్సర్ బారిన పడింది. నాలుకకు రంధ్రం పడటంతో ఏమీ తినలేకపోయ�
ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో గొడవకు దిగాడు. ఇద్దరిపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి, అతడిని పోలీసులకు అప్పగించారు.
Air India: టేకాఫ్ తీసుకున్నాక ఓ ప్రయాణికుడి మూర్ఖంగా ప్రవర్తించాడు. ఇద్దరు విమాన సిబ్బందిపై దాడి చేశాడు. దీంతో లండన్ వెళ్తున్న విమానాన్ని.. ఎయిర్ ఇండియా పైలెట్ మళ్లీ ఢిల్లీకి తీసుకువచ్చాడు.