యూకే రాజధాని లండన్ (London) వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిపోయింది. యునైట్ ద కింగ్డమ్ (Unite the Kingdom) పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ (Tommy Robinson) నేతృత్వంలో జరిగిన ర్యాలీలో లక్ష మందికిపైగా
యూకేలోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నితాషా కౌల్ రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాల్లో నిష్ణాతురాలు. 1997లో హాల్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యసించేందుకు యూకేకు వెళ్లిన ఆమ
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు లండన్ పర్యటనలో ఉన్నారు. గురువారం ఆయన లండన్లోని కింగ్ హెన్రీస్ రోడ్లో నాడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నివసించిన ఇంటిని సందర్శించారు.
లండన్లో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి రెండు
Harish Rao | తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణులు లండన్ హీత్రౌ ఎయిర్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్సింఘేను శుక్రవారం అరెస్ట్ చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2023 సెప్టెంబర్లో ఆయన లండన్ పర్యటనలో ప్రభుత్వ నిధులు దుర్వినియో�
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) (94) లండన్లో కన్నుమూశారు. వయోసంబంధిత అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న గత కొన్నిరోజులుగా దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన గురువారం సా�
యూరప్లో భారతీయులపై జాత్యహంకార దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా యూకేలోని వోల్వర్హాంప్టన్ రైల్వేస్టేషన్ వెలుపల ఇద్దరు సిక్కులపై ముగ్గురు యువకులు దాడికి తెగబడ్డారు. వారిని కిందపడేసి ఇష్ట
లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకులు మానవుల వెంట్రుకల నుండి ఒక అద్భుతమైన టూత్పేస్ట్ను అభివృద్ధి చేశారు. ఇది దెబ్బతిన్న దంతాలను రక్షించడానికి, మరమ్మతు చేయడానికి ప్రభావ వంతమైన పద్ధతిని అందిస్తు�
లండన్లోని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జెస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పై మాజీ మంత్రి హరీశ్రావు పీపీటీని కార్యవర్గసభ్యులు టీవీ ద్వారా వీక్షించారు.
ఈ ఏడాది అక్టోబర్లో లండన్ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్ (డబ్ల్యూటీటీసీ)కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి.
విమానంలో బాంబు పెట్టబోతున్నానంటూ (Bomb The Plane) ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. ఈజీజెట్కు (Easyjet flight) చెందిన విమానం లండన్లోని ల్యూటన్ ఎయిర్ పోర్టు నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో (Glasgow) వెళ్తున్నది. విమానం గాలి�