Crime News | లండన్ (Landon) లో భారత సంతతి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్ (West Landon) లోని సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్ (Punjab) కు చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ (Gurbaz Singh) ను దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ విషయాన్ని మెట
సెంట్రల్ లండన్లోని భారత హై కమిషన్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే(టాక్) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు భారత హై కమిషనర్ పె�
యూకేలో మంగళవారం వలస వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తర ఐర్లాండ్లో సూడాన్కు చెందిన 30 ఏండ్ల వ్యక్తి కత్తితో ఒక పౌరుడి తల నరకడానికి యత్నించడం యూకే వాసులను షాక్కు గురి చేసింది.
తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన బిడ్డలను ఆవిర్భావ వేడుకలు ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం �
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్' నినాదాల మధ్య కేట్ కట్ చేసి వేడుకలను జరుపుకొన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, యూకే బీఆర్ఎస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు. యూకే లోని లండన్ లో బీఆర�
Ashu Reddy | హైదరాబాద్కు చెందిన నటి అషురెడ్డి (వెంకట అశ్వినిరెడ్డి కొయ్య) మరియు ఆమె కుటుంబ సభ్యులపై సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న యువ
తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు గులాబీ జెండా పట్టుకుని కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ, ప్రజలకు సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర మరువలేనిది అని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ కొనియాడారు.