ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సైస్టెనబిలిటీ(ఐసీఎఫ్సీ) సేవలు స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.
Indian Student : లండన్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి అనుమానాస్పదంగా మరణించాడు. తన గదిలో జూన్ 23న ఉదయం అతడి మృతదేహాన్ని స్నేహితులు గుర్తించారు. అయితే, అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్
Aus vs Ind | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ బెర్త్ కోసం భారత మహిళల జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. లండన్ వేదికగా ఆదివారం జరగనున్న గ్రూప్-ఏ చివరి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్, ఆరు సార్లు �
రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేశారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన, అకడి నగరాల మేయర్లను కలవడ�
లండన్లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లి, అతడి గదిలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా, ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వి
లండన్లోని చరిత్రాత్మక ప్యాలెస్ ఆఫ్ వెస్ట్మినిస్టర్ (హౌస్ ఆఫ్ లార్డ్స్) వేదికగా తెలంగాణ పల్లెలో పుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఘనత విశ్వవ్యాప్తమైంది. లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్లో భాగంగా బ
లండన్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్(Kottapalli Jayashankar) వర్ధంతిని లండన్లో నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే, టాక్ ప్రతినిధులు జయశంకర్ సార్కు ఘనంగా నివాళులు అర్పించారు.
వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అంతరిస్తున్న జీవవైవిధ్యంతో యావత్ ప్రపంచం అల్లాడిపోతున్న వేళ.. పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్ వేదికగా మొదలైన ఓ మహా ఉద్యమం ఇప్పుడు లండన్ గడ్డపై ప్రతిధ్వని�
రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలన్ననే తమ సంకల్పమని జెన్జీ యువతులు ముందుకొచ్చారు. నిత్యం పార్టీ కార్యకలాపాలతో రాజకీయ వాతావరణం ఉండే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నలుగురు యువతులు రావడం, తమ ఆలో
Crime News | లండన్ (Landon) లో భారత సంతతి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్ (West Landon) లోని సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్ (Punjab) కు చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ (Gurbaz Singh) ను దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ విషయాన్ని మెట
సెంట్రల్ లండన్లోని భారత హై కమిషన్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే(టాక్) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు భారత హై కమిషనర్ పె�
యూకేలో మంగళవారం వలస వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తర ఐర్లాండ్లో సూడాన్కు చెందిన 30 ఏండ్ల వ్యక్తి కత్తితో ఒక పౌరుడి తల నరకడానికి యత్నించడం యూకే వాసులను షాక్కు గురి చేసింది.
తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన బిడ్డలను ఆవిర్భావ వేడుకలు ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం �