కృత్రిమ మేథ (ఏఐ) చెప్పేదంతా గుడ్డిగా నమ్మొద్దని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యూజర్లను హెచ్చరించారు. సృజనాత్మకంగా రాయడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడతాయని, అయితే ఇది ఎందుకు వాడుతున్నామన్నది గుర్తించాలని, ఏది ప
Nara Bhuvaneshwari | ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్లోని మే ఫెయిర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) ప్రతినిధుల చేతుల
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి ప్రస్తుతం అంతులేని అగాథంలో చిక్కుకున్నారు. శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎయిరిండియా తగిన రీతిలో సహకారం అందించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు �
బ్రిటన్లో జాతి ద్వేషంతో ఓ భారతీయ యువతిపై లైంగిక దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వెస్ట్ మిడ్ల్యాండ్స్లో శనివారం రాత్రి 20 ఏళ్ల భారతీయ యువతి వీధిలో పడి ఉండటాన్ని కొందరు గమనించి, పోలీసులక
BRS NRIs | తెలంగాణలో కాంగ్రెస్ 22 నెలల అరాచక పాలనను నిరసిస్తూ లండన్లోని టావోస్టిక్ స్క్వేర్ గాంధీ విగ్రహం వద్ద ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో శాంతియుత నిరసనను చేపట్టారు.
Virat Kohli | భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ భారత్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు ఢిల్లీకి వచ్చాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత విరాట్ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఐపీఎల్ల�
లండన్లో గుండెపోటుతో జగిత్యాల యువకుడు మృతిచెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) మరణవార్తను అతని స్నేహితులు అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి తల
భారత్లో ఏటా 51లక్షల మంది చికున్గున్యా బారిన పడుతున్నారని బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం వివరాలను ప్రచురించింది.
Bathukamma Celebrations | గత కేసిఆర్ నాయకత్వంలో చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే స్పూర్తితో రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్ర�
బ్రిటన్ రాజధాని లండన్లో మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. లండన్లోని టావిస్టాక్ స్వ్కేర్లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు.
తమ దేశంలోని తమ పౌరులు, శాశ్వత నివాసులు ఉద్యోగం పొందాలంటే తప్పనిసరిగా తమ డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డులను సమర్పించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ శుక్రవారం ప్రకటించారు.