Mohsin Naqvi | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), హోంశాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీకి లండన్లో ఘోర అవమానం జరిగింది. బ్రిటీష్ పోలీసులు ఆయన కారును ఆపి సోదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ �
Lalit Modi’s Birthday | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ ఛైర్మన్ (Ex Chairman) లలిత్ మోదీ (Lalit Modi) లండన్ (Landon) లో తన 63వ బర్త్డేను ఘనంగా జరుపుకున్నారు. గత వారాంతంలో జరిగిన ఈ పార్టీకి ఆయన సన్నిహితులతోపాటు, పరారీలో ఉన్న మరో భారత వ్యాపారవే
హర్యానాకు చెందిన విజయ్ కుమార్ అనే విద్యార్థి గత నెల 25న యూకేలో కత్తిపోట్లకు గురై మరుసటి రోజు మరణించాడు. పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని మృతుడి కుటుంబం అనుమానిస్తోంది.
Deeksha Divas | లండన్లో బీఆర్ఎస్ యూకే శ్రేణులు దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాయి. ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకుల�
చెన్నై కేంద్రంగా పనిచేసే కాసాగ్రాండ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమ వార్షిక రివార్డ్ కార్యక్రమం(ప్రాఫిట్ షేర్ బొనాంజా)లో భాగంగా వెయ్యి మంది ఉద్యోగులను లండన్ విహార యాత్రకు పంపుతున్నట్టు ప్రకటించిం�
కృత్రిమ మేథ (ఏఐ) చెప్పేదంతా గుడ్డిగా నమ్మొద్దని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యూజర్లను హెచ్చరించారు. సృజనాత్మకంగా రాయడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడతాయని, అయితే ఇది ఎందుకు వాడుతున్నామన్నది గుర్తించాలని, ఏది ప
Nara Bhuvaneshwari | ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్లోని మే ఫెయిర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) ప్రతినిధుల చేతుల
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి ప్రస్తుతం అంతులేని అగాథంలో చిక్కుకున్నారు. శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎయిరిండియా తగిన రీతిలో సహకారం అందించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు �
బ్రిటన్లో జాతి ద్వేషంతో ఓ భారతీయ యువతిపై లైంగిక దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వెస్ట్ మిడ్ల్యాండ్స్లో శనివారం రాత్రి 20 ఏళ్ల భారతీయ యువతి వీధిలో పడి ఉండటాన్ని కొందరు గమనించి, పోలీసులక
BRS NRIs | తెలంగాణలో కాంగ్రెస్ 22 నెలల అరాచక పాలనను నిరసిస్తూ లండన్లోని టావోస్టిక్ స్క్వేర్ గాంధీ విగ్రహం వద్ద ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో శాంతియుత నిరసనను చేపట్టారు.
Virat Kohli | భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ భారత్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు ఢిల్లీకి వచ్చాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత విరాట్ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఐపీఎల్ల�