విదేశాలకు పారిపోయిన నేరస్తులు, ఉగ్రవాదుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు అమెరికాలోనే దాక్కున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో తెలిపారు.
Parliament | ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా పార్లమెంట్లో ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. విపక్ష ఎంపీల ఆందోళనల నడుమే రైల్వే సవరణ బిల్లు-2024కు లోక్సభ ఆమోదముద్ర వేయించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 9న పార్లమెంట్ వర్షా
Kazipet Railway Station: తెలంగాణ రైల్వే స్టేషన్లలో పెట్టుబడి పెంచినట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. కాజీపేట స్టేషన్ను అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో రైల్వే పనుల కోసం నిధులను ప�
Ashwini Vaishnaw: దేశ ప్రజలు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై చట్టాలను రూపొందిస్తామని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చ�
అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్తో కాంగ్రెస్కు సంబంధాలు, అదానీ అవినీతి అంశాలు పార్లమెంట్ను కుదిపేశాయి. సభ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే రాజ్యసభ, లోక్సభ పలుమార్లు వాయిదా పడ్డాయి.
Parliament | ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సర�
Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్సభ (Lok Sabha) మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా, ఫలితం ఉండటం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం చెప్పారు. ప్రజలకు చట్టం పట్ల గౌరవం, భయం లేవని వ్యాఖ్యానించారు.
Nitin Gadkari | దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఏడాది కాలంలో 1.68లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని.. ఇందులో 60శాతం మంది య�
ఎన్డీఏ అంటే.. నో డాటా అవైలబుల్ అని ప్రతిపక్షాలు చేసే విమర్శలు నిజమే అన్నట్టుగా పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి. దేశానికి సంబంధించిన అనేక అంశాలపై పార్లమెంటు సభ్యులు లోక్సభ, రాజ్యసభలో ప్రశ్నలు వేస్త�
Om Birla | పార్లమెంట్ (Parliament) సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చలూ జరగడం లేదు. ఈ క్రమంలో సభ్యులకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కీలక హెచ్చరికలు చేశారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్�
Constitution Debate | పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చకు (Constitution Debate) విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే వారం రాజ్యాంగంపై చర్చకు లోక్సభ (Lok Sabha ), రాజ్యసభ (Rajya Sabha) ఎంపీలందరూ అంగీకరించారు.