Parliament | పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా మూడో రోజు కూడా రభస కొనసాగింది. అమెరికాలో అదానీ సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది.
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) వయనాడ్ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం సభ ప్రారంభ కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆమె తొలిసారిగా లోక్సభలో అడుగుప�
Priyanka Gandhi | ఇప్పటివరకు పార్టీ ప్రచారానికే పరిమితమైన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టారు.