లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కండువాలు, జెండాలు పక్కనపడ్డాయి. ఇన్నాళ్లు రణగొణ ధ్వనులతో హోరెత్తిన వీధుల్లో నిశ్శబ్ధం ఆవరించింది.
లోక్సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. ఐదు గంటలకే మైకులు మూగబోయాయి. దాదాపు నెల రోజులపాటు ఆయా పార్టీలు ప్రచారాన్ని జోరుగా నిర్వహించాయి.
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఈసీ మార్గదర్శకాల మేరకు జిల్లా అధికారులు ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సమావేశాలు, ర్యాలీలు, మైకులు మూగబోనున్నాయి. దాదాపు రెండు నెలలపాటు ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలగిరి శ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిరిసిల్ల నీరాజనం పలికింది. డప్పులు, బోనాలు, మంగళహారతులు పట్టి కార్మిక క్షేత్రం ఘనంగా స్వాగతించింది. జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గులాబీ దళంలో మరింత జోష్ కనిపించింది.
లోక్సభ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనున్నది. సోమవారం జరిగే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టూరిజం ప్లాజాలో పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లు,
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, �
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్కు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కుకునూరుపల్లి, కొండపాక మండలంలోని దుద్దెడ వరకు రహదారి పొడవునా బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు ఘనస్వాగతం పలిక�
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండడంతో ఆయా పార్టీల ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్న�
పదేండ్ల కేసీఆర్ పాలనలో నేతన్నకు చేతినిండా పని దొరికింది. పనికి తగ్గట్టు నెలకు 15 వేల నుంచి 20 వేల కూలి గిట్టుబాటైంది. బతుకులకు భరోసా లభించింది. కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది. దరిద్రం కాలుమోపగానే మళ్�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రోడ్షో విజయవంతమైంది. ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షల నేపథ్యంల�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో పర్యటించనున్నారు. పట్టణంలోని జేపీఎన్ రోడ్డు వద్ద రోడ్షో నిర్వహించనున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నుంచి రోడ్షోలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 7వ తేదీ సాయంత్రం వరకు నిర్వహించనున్న ఈ రోడ్షోల్ల�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మహబూబాబాద్లో కేసీఆర్ రోడ్షోకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలారు. కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు చేశారు. నర్సింహులపేట మండలంలో�