లోక్సభ ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తరఫున గులాబీ దళం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నది. మరోపక్క పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేత�
చేవెళ్ల గడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జై కొట్టింది. ఈ ప్రాంతం గులాబీకి అడ్డా అంటూ ప్రజానీకం చాటిచెప్పింది. చేవెళ్ల వేదికగా ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. కదం తొక్కిన ప్రజలు ప్రభుత్వ పాలనను ఎండగట్
చేవెళ్లలో శనివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకాన్ని చూసి గులాబీ అడ్డ పులకించిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అశేష ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. కేసీఆ