స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో కొత్త చిక్కుముడి వచ్చిపడింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి నివేదిక ఇవ్వనున్న ప్రస్తుత బీసీ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియను�
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో ఆగస్టులో పంచాయతీ ఎన్నిక�
స్థానిక సంస్థల ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్�
Srinivas Goud | బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాని�
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పట్లో ము హుర్తం కుదిరేలా కనిపించటం లేదు. ప్రభు త్వం, ముఖ్యమంత్రి నుంచి ఎన్నికలపై ఎలాం టి స్పందన లేకపోవటంతో ఈ మధ్య ఎన్నికలు నిర్వహించటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్
RSP | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డి�
Shashidhar Reddy | రాష్ట్రంలోకులగణన(Caste census) చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి(Shashidhar Reddy) అన్నారు.
‘ఊర్లను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి పనులు చేయించినం. పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతు�
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇది బీసీ రిజర్వేషన్లకు ఎసరు పెట్టేలా ఉన్నదనే ఆందోళన ఆ సామాజిక వర్గం నేతల�
సీఎం రేవంత్రెడ్డి చెప్తున్నట్టు జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా? పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సమరం మొదలవుతుందా? ఈ ప్రశ్నలకు అ సాధ్యం అని సమాధానం చెప్తున్నారు న్యాయ నిపుణులు, రాజక�
MLA Krishna Mohan Reddy | కాంగ్రెస్ వారు చూపే ప్రలోభాలకు స్థానిక సంస్థల ప్రతినిధులు గురై భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) సూచించారు.