బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ను కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని, అందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని బీ
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సంవత్సరంగా కాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించాలని యోచిస్తున్నట్టు వినికిడి.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో పాలనా వ్యవస్థ గాడితప్పింది. ‘ప్రజలే పరిపాలకులు’ అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోయింది. పంచాయతీ పాలనకు మూలమైన ప్రజాప్రతినిధులే లేకపోవడంతో పాలనలో పూర్తి శ�
ప్రతి ఎన్నికతో పాటే పల్లెల్లో విభేదాలు, పగలు, ప్రతీకారాలు పెరుగుతున్నాయి. వర్గాలుగా విడిపోయిన ప్రజలు చిన్నచిన్న విషయాలపైనా గొడవ పడుతున్నారు. చివరికి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని పరిస్థితికి వచ్చార
R Krishnaiah | బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రం అగ్నిగుండలా మారుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్�
Srinivas Goud | ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఒత్తిడి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా, అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎన్నికలు జరిపేలా చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
R.Krishnaiah | బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. లేకపోతే యుద్ధం జరుగుతుందని కాంగ్రెస్�
Ramagundam | గోదావరిఖని : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోనూ గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. బీఆర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో శనివారం నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడార�
ఈ నెల 27న వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చి సభను సక్సెస్ చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా గాలికి వదిలేశారని బీఆర్ఎస్ (BRS) జిల్లా నాయకులు జంగయ్య ముదిరాజ్ అన్నారు. మండల పరిధిలోని దండమేలారం గ్రామంలో ఆయన మంగళవారం ప్రజా సమస్యలపై గ్రామంలో పర్యట�