BC Reservations | బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు.
Grama Panchayats | గత పాలనలో గ్రామానికి సర్పంచులు, వార్డు మెంబర్లు ఉంటూ గ్రామాలను కంటికి రెప్పలా చూసుకున్నారు. కానీ నేడు గ్రామాలను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు.
బీసీ రిజర్వేషన్లు అమలులో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని బీసీ ప్రజలంతా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా అసంతృప్తితో రగిలి పోతున్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభు త్వం డ్రామా ఆడుతున్నదని, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడానికే తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ�
న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో9 జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారనే భయంతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి డ్రామాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. శుక్రవారం హ నుమ
గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవ�
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పేరుతో కాంగ్రెస్ సర్కారు డ్రామాలు ఆడుతున్నది. పూటకో మాట మాట్లాడుతూ మభ్యపెడుతున్నది. ఇప్పటికే ఎన్నికలు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక చతికిలపడ్డది.
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీసీ ఐక్య వేదిక నాయకుడు నూకల సురేందర్ అన్నారు. శుక్రవారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. జిల్లాలోని 21 మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు చాలామంది నాయకులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఈ ఎన్ని�
|BCs Reservations | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం డిక్లరేషన్ చేస్తామని అన్నారు కానీ నేటికీ అది అమలు కాలేదని బీసీల రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకున్నారు అన్నారు.