నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో జరిగిన ఎన్నికల విషయంలో సస్సెండ్ అయిన ఎన్నికల సిబ్బంది (ఉపాధ్యాయులు, ఇతర అధికారులైన పీఓలు)పై సస్పెన్షన్ ఎత్తివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీపీఓ వెంక�
ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికలతో తేటతెల్లమైందని పార్టీ అనంతగిరి మండల నాయకుడు కాకాని వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మ�
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవార్ల కుటుంబం జట్టు కట్టింది. పింప్రి-చించ్వాడ్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు కలిసి
ప్రజా సేవ, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పలువురు ఉన్నత విద్యావంతులు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు. చదువుల్లో రాణించిన వారు రాజకీయ పరీక్షల్లో
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం అభాసుపాలవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మొదట పల్లెల్లో ఇస్తామన్న చీరలు.. అందని ద్రాక్షగానే మారుతున�
గ్రామ పంచాయతీ పాలన బాధ్యతల నుంచి స్పెషల్ ఆఫీసర్లు తప్పుకున్నారు. ఈ స్థానంలో స్థానిక సంస్థల్లో ఇటీవల విజయం సాధించిన పంచాయితీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. సోమవారం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని 21 పంచాయ�
రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందినప్పటికీ రాబోయే కొద్దిరోజుల్లో స్థానిక సం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీనగర్ పంచాయతీలోని గంగారం తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదని వరి ధాన్యం ఆరబోసిన కల్లానికి నీళ�
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబ రెండున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఆ గ్రామ పంచాయితీకి ప్రథమ పౌరులు కావాలని దాదాపు 25 ఏళ్లు అవకాశం కోసం అలిసిపోకుండా పోరాటం చేస్తూ ఎదురుచూస్తూనే ఉన్నారు..
పంచాయితీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తప్పి సొంత పార్టీ వాళ్లే మోసం చేశారంటూ వార్డు సభ్యుడిగా గెలుపొంది ఉప సర్పంచ్ పదవిని ఆశించిన వార్డు మెంబర్లు గ్రామ దేవత ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన..
బీఆర్ఎస్ విజయ పరంపరను ఎవరూ ఆపలేరని, స్థానిక సంస్థల ఎన్నికల విజయం మొదలు ఎన్నికలేవైనా గులాబీ ప్రభంజనం ఖాయమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ ఉప సర్పంచ్ ఎన్నో ఉద్రిక్తతలు, బల సమీకరణలు, వ్యూహాల నడుమ సాగింది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని కొండమడుగు గ్రామంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కడెం ప�
బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో పార్టీ మద్దతుతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఘనంగా సన్మానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పై 50 శాతం సీలింగ్ అడ్డంకిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నాయకత్వంలోని ప్ర
కట్టంగూర్ మండలం పామనుగుండ్ల పంచాయతీలో భార్యాభర్తలు సర్పంచులుగా వరుసగా పగ్గాలందుకున్నారు. 2019లో పంచాయతీ ఎన్నికల్లో వడ్డె సైదిరెడ్డి గెలుపొంది గ్రామ సర్పంచ్గా కొనసాగారు. ప్రస్తుతం రిజర్వేషన్ జనరల్ మహి�