ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హకు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే అంశం ప్రాథమిక హకు పరిధిలోకి రాదని తెలిపింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ శ్రేణులు సత్తా చాటాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన ముడిమ్యాల పీఏసీఎస్ డైరెక్ట�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు ఐకమత్యంగా ఉండాలని, మరింత చ�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఐకమత్యంగా ఉండాలని, కార్యకర్తలు మరింత చ�
హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందడుగు పడుతుం దా? బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రేవంత్రెడ్డి సర్కారు ఏం చేయబోతున్నది.
ముగ్గురు పిల్లలు ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన కలిగిన పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ
మోసం, దగా, వంచన అనే మాటలకు కాంగ్రెస్ మారుపేరుగా నిలుస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇందుకు ఓ ప్రముఖ ఉదాహరణ అని చెప్పాలి. నేపాళ మాంత్రికుని తరహాలో గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అన్నివర్గాలకూ రక�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. ఓ వైపు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోల అమలును నిలిపివేసిన నేపథ్యంలో పాత విధానంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట ఎన్నికల సంఘాన్ని హైకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో (Local Body Elections) చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను హైకోర్టు (High Court) ప్రశ్నించింది. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం నాటి రాష్ట్ర బందును (BC Bandh) జయప్రదం చేయాలని బీసీ రిజర్వేషన్ల సాధన కమిటీ నాయకుడు, సామాజికవేత్త మేరుగు అశోక్ పిలుపు నిచ్చారు. శుక్రవారం శివనగర్లోని తన కార్యాలయంలో బందుకు స�
ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. గతంలో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు మంత�
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని నిర్ణయించాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.