ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిచేశామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. రూ. 2 లక్షల లోపు రుణాలన్నింటినీ చెల్లించేశామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులంతా ప్రతి వేదికపైనా చెప్తున్నారు.
‘నేను ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.60 లక్షల పంట రుణం తీసుకున్నా. నా భార్య సవిత పేరిట సహకార బ్యాంకులో రూ.40 వేల అప్పు ఉంది. మాకు మేఘన, సమీరా కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతు�
రైతులందరికీ రుణమాఫీ చేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి బీఆర్ఎస్ తలపెట్టిన రైతు ధర్నా శిబిరంపై కాంగ్రెస్ మూకలు చేసిన దాడిపై విచారణ సజావుగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రూ.2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేయాలని పెంచికల్పాడ్కు చెందిన రైతులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కుంటాల మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రైతును రోడ్డెక్కించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. వనపర్తిలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ పేరుతో సర్కార్ �
కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ పెద్ద మోసమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, వేల్పూర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్�
‘రుణమాఫీ పేరుతో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం టోపీ పెట్టింది. సర్కారు చీటింగ్పై మా ఫైటింగ్ ఆగదు. రైతులను మోసం చేసిన సర్కారుపై చీటింగ్ కేసు పెట్టాలి. రేవంత్.. రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పు’ అని బీఆర్�
రుణమాఫీ 40 శాతం మందికే జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవారం రైతులు నిరసన ప్రదర్శలను చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ గందరగోళంగా మారడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాట్లు చేసింది.
ఇప్పుడు రాష్ట్రంల ‘నాకు రుణమాఫీ గాలె’ కాలం నడుస్తున్నది. ‘నీ క్రాప్ లోన్ మాఫైందా?’ అన్న ప్రశ్నలకు ‘నాదింకా మాఫీ గాలె’ అన్న జవాబులే ఎక్కువగా ఇనవడ్తున్నయి.
పెట్టుబడి సాయం రైతుభరోసా (రైతుబంధు)లో భారీ కోతకు రంగం సిద్ధమైంది. ఏటా సుమారు కోటి ఎకరాలకు కోత పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తాజా బడ్జెట్ కేటాయింపులే ఇందుకు సాక్ష్యం.
రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసున్నామన్న ప్రభుత్వ ప్రకటనతో రైతాంగం సంబురపడింది. అయితే, రుణ విముక్తి లభించిందని సంబురపడిన అన్నదాతలకు ఊహించని షాక్ తగిలింది.