ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడుత రుణమాఫీపై గందరగోళం నెలకొన్నది. మొదటి విడుత మాదిరిగానే కొంతమంది రైతులకే మాఫీ వర్తించడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొన్నది.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభ ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ ఉన్నదని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఎద్దేవా చేశారు. కేవలం బీఆర్ఎస్ నాయకులను తిట్టడానిక
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా మా రింది రైతుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి రైతులకు రూ. రెండు లక్షల పంటరుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు.
పంట రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 74,756 రైతు కుటుంబాలకు సంబంధించిన రూ.442 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు.
మొన్న లక్ష లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తున్నామన్నారు.. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే వేలాది మంది రైతులకు మాఫీ వర్తించలేదు. తాజాగా మలి విడుతలో రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి