Galikuntu | బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కస్ర, కస్ర తాండ గ్రామాలలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, కుభీర్ ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని పశువులన్నింటికీ గాలికుంటు టీకాలను వేశారు.
DCP Karunakar | గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో హిందూ ముస్లిం సోదరులు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ముందుకు వెళుతున్నారని పెద్దపల్లి డీసీపీ పి కర్ణాకర్ తెలిపారు. ఆయా మతస్తులు పండుగ సందర్భాల్లో అందరూ కలిసి కుటుంబ సభ�
తెలంగాణలో పశుసంపద తగ్గింది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తగ్గాయి. నాటుకోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నది. కేంద్రం నిర్వహించిన 21వ జాతీయ పశుగణనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2019లో జరిగిన 20వ పశుగణనతో పోలిస్తే
జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద పశుగణాభివృద్ధి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నది. పశువుల్లో పడ్డ దూడల (ఆడ దూడలు) సంతతి పెంపు, పాడి రైతులకు ఉపాధి పెంపు లక్ష్యం నెరవేరుతున్నది.
Deputy Director Laxman | పశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నివారణ వ్యాధి టీకాను తప్పనిసరిగా వేయించాలని రాష్ట్ర వెటర్నరీ బయోలాజికల్ , రీసర్చ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డై�
chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 23: ప్రతీ యేటా పశువులు, ఇతర జీవాలు వందల సంఖ్యలో వివిధ రకాల వ్యాధులతో మృతి చెందుతున్నాయి. పశువుల మరణాలను అరికట్టేందుకు ప్రతి ఏటా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Gali Kuntu Vaccination drive | ఇవాళ నవాబుపేట మండల కేంద్రంలో వికారాబాద్ జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వి. సదానందం స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ కె విశ్వనాథ్తో కలిసి 30 పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను వేశారు.
Water trough | పశువుల నీటి తొట్టిని అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవిలో నీటి తొట్టిలను అందుబాటులోకి తీసుకు వస్తే, పశువులకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.
Livestock Auction | హుస్నాబాద్ పశువుల అంగడివేలం పాట కార్యక్రమం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. దాదాపు 20 నిమిషాల వరకు కాంట్రాక్టర్లు ఎవరు వేలం పాట సమావేశానికి హాజరు కాలేదు.
Paddy Crop | దిన దినం భూగర్భ జల మట్టం తగ్గిపోతుండటంతో బోర్ల నుంచి తక్కువగా నీళ్లు వస్తున్నాయి. అన్నదాతల ఆశలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు అరిగోసలు ప�
పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. సకాలంలో వ్యాధి లక్షణాలను గురించి నివారణ చర్యలు చేపట్టకపోతే పశువులు, వాటి పాలు దాగిన దూడలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
charred to death | హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి లారీకి మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణించిన భార్యాభర్తలు, ఆరేళ్ల కుమార్తె సజీవ దహనమయ్యారు. (charred to death) ఆ లారీలో రవాణా చేస్తున్న మేకలు, గొర్రెలు కూడా కాలిపోయాయి.