హెన్రీ వైట్ హెడ్ రాసిన ‘విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ గ్రంథాన్ని ‘దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలు’గా, థామస్ పెయిన్ రాసిన ‘లిబర్టీ’ గ్రంథాన్ని ‘స్వేచ్ఛ’గా, సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన ‘ఫ్యూచర్ ఆ�
జిట్టపులి సంకలనంలో ఉన్నవి పన్నెండు కథలు. రచయిత మ్యాకం రవి రాసిన తొలికథ ‘యాపచెట్టు’.
2011కి పూర్వం తెలంగాణలో ఉన్న రైతు జీవితాన్ని విజువలైజ్ చేసిన కథ ఇది.
సుమారు 150 ఏండ్లు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర వారు వారితో కొట్లాడి, నెహ్రూని బలవంతపెట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించుకున్నారు. అయినా ప్రతి విషయంలో తమిళులని విమర్శిస్తూనే, వారితో పోటీ పడుతుంటా�
కవి భర్తృహరి ప్రతి మానవుడికి జీవన గమనంలో ఉపయోగపడే ‘నీతి’, ‘శృంగార’, ‘వైరాగ్య’ శతకాలను రచించాడు. ఈ మూడు శతకాలు అమూల్య రత్నాల వంటి శ్లోకాలతో నాటినుంచి నేటివరకూ లోకాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
ఇది మిత్రుడు పసునూరి రవీందర్ రాసిన ‘మీది మీదే.. మాది మాదే..’ వ్యాసానికి సమాధానం కాదు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న ఆంధ్రోళ్లలో ఒకడినైన నా ప్రశ్న మాత్రమే. తెలంగాణ కోసం కాసింత కవిత్వం, ఒకింత కన్నీరు కార్చ
తెలుగులో అభ్యుదయ కవిత్వం మొదలుకావడంతోనే వచన కవిత్వం మొదలైంది. తెలుగు వచన కవిత్వం గత 90 ఏండ్లలో రూపపరంగా అనేక ప్రయోగాలకు లోనైంది. 18 పర్వాలు ప్రాచీన కావ్యమైతే, 18 పాదాలు ఆధునిక కవిత అనిపించుకున్నది.