ఒకదానినొకటి చూస్తూ కూచున్న
కుర్చీ బల్లా ముందు
ఆలోచనలు నేలపైకి జారుతున్నాయి
ఒళ్లు తెలియక నృత్యంచేస్తున్న దుమ్ము కణాల ముందు
నలుదిక్కులూ తిరిగి ఎటూ పాలుపోక
సమయం ఆ కుర్చీలో కూలబడింది
భూమి చలాకి పిల్లలా గుండ్రంగా తిరుగుతూ
రాత్రి పగలు ఆడుకుంటోంది !
నిద్ర మాట ఎరుగదు !!
వర్షంలో నానుతూ నానుతూ
పచ్చపచ్చగా సింగారించుకొని
భూమి పూలు పూలుగా భ్రమణం !
అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడల్లా,
నీళ్లు చెమర్చిన కళ్లతోనే చిరునవ్వును చిందిస్తుంటా..
గతకాలపు స్మృతులన్నీ గాజు తెరపై ప్రత్యక్షమై,
ఒకప్పటి నన్ను గుర్తుచేసినప్పుడల్లా
కోల్పోయిన క్షణాలకై కుమిలిపో�
భారతదేశంలో 85% గ్రామీణ మహిళలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. భూమిలో విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు పొలంలోని ప్రతి మూలా ఆమె చెమటతో తడుస్తుంది. శ్రామిక మహిళల చేయి తగలగానే పుడమి పొరలు పులకరించి పో�
ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి నుం చి మహర్నవమి వరకూ తొమ్మిది రోజులపాటు సద్దుల బతుకమ్మ, గౌరీ పండుగ, సౌభాగ్య వ్రతం అని వాడుకలో ఉన్న నవరాత్రి వ్రతమే ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ.
పదిహేనవ శతాబ్దం నుంచి ఐదు వందల ఏండ్లపాటు తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన సంస్థానం దోమకొండ సంస్థానం. ఈ సంస్థానం రాజధాని రథాల రామారెడ్డి పేటలో సంస్థానాధీశుడైన రాజన్నచౌదరి (1715-1765) ఆశ్రయంలో సంస్థానకవిగా విరాజిల్లి�
బాలమురళీ కృష్ణ కూడా సంగీతంలో కొత్త ప్రయోగాలు చేసి సంప్రదాయ విద్వాంసుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన కేవలం మూడు స్వరాలతోనే సర్వశ్రీ, ఓంకారి, గణపతి అనే రాగాలను,