రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ఖరారు చేసిన నేపథ్యంలో వ్యాపారులు టెండర్ వేయాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు. దరఖాస్తు ఫీజు భారీగా పెంచిన కారణంగా వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. కాంగ్రెస్ ప్�
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం షాపులకు గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల వారీగా శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం 23న డ్రా పద్ధతిన దుకాణాలను ఎంపిక చేయ
YS Sharmila | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్రబాబు.. మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం
AP Liquor Tenders | ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నారు. దరఖాస్తుకు శుక్రవారం చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల కోసం ప్రభ
Liquor Income | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలకు పిలిచిన దరఖాస్తుల ద్వారా బుధవారం సాయంత్రం వరకు 50 వేలకు పైగా దరఖాస్తుల వచ్చాయని ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి ఎంకె మీనా వెల్లడించారు.
సూర్యాపేట మండలం తాళ్లకాంపాడ్ గ్రామానికి చెందిన మిర్యాల శ్రీధర్రెడ్డి, స్వాతి దంపతులకు మద్యం టెండర్ల లక్కీ డ్రాలో అదృష్టం వరించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాలకు గా నూ వారి పేరు మీద చె�
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మద్యం టెండర్లకు అనూహ్యమైన పోటీ నెలకొన్నది. దుకాణాన్ని దక్కించుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లపై మంచి రోజు చూసుకొని �
రంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. గడువు ముగిసేలోపు జిల్లాలోని 234 మద్యం దుకాణాలకు సుమారు 20వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.
మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. దరఖాస్తుల స్వీకరణకు తెరపడింది. రాత్రి బాగా పొద్దుపోయే వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. జిల్లాలో అధికారుల అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు భారీగా స్పందన వస్తున్నది. టెండర్లు వేసేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. గురువారం ఒక్కరోజే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 1405 టెండర్లు దాఖలయ్యాయి. టెండర�
మద్యం దుకాణాల టెంటర్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్ల�
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. వరంగల్ జిల్లాలోని 63, హనుమకొండ జిల్లాలో 65 మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ హన�