విధులను నిర్లక్ష్యం చేస్తూ.. మద్యం టెండర్లలో పాల్గొని లక్కీడిప్లో వైన్షాపు ద క్కించుకున్న ప్రభుత్వ పీఈటీ పుష్పను సస్పెన్షన్ చేస్తూ శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ‘మద్యం వ్�
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం వ్యాపారానికి సంబంధించిన టెండర్ల డ్రా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎక్సైజ�
2025-27 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మద్యం వ్యాపారానికి సంబంధించిన వైన్స్ టెండర్ల గడువు ఈ నెల 23తో ముగియగా దరఖాస్తులకు సంబంధించిన డ్రా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలో నిర్వ�
liquor shop | రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగిసింది. మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయి. 23న డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం అనూహ్యంగా త
తెలంగాణలో తిష్టవేసిన ఆంధ్రా సిండికేట్ కోసమే మద్యం టెండర్ల గడువును పొడిగించారని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు గడుస
తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన రేవంత్ రెడ్డి సర్కార్కు మద్యం వ్యాపారుల నుంచి గట్టి దెబ్బ తగిలినైట్లెంది. మద్యం టెండర్ల పేరుతో ఆదాయం సమకూర్చుకోవాలని ఆశించగా లిక్కర్ వ్యాపారుల నుంచి అ�
ఈసారి మద్యం షాప్ల ఏర్పాటుకు ఆశించిన మేర దరఖాస్తులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది. గతంలో ఉన్న టెండర్ లైసెన్స�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువైంది. జిల్లాలో మొత్తం 32 మద్యం షాపుల్లో 11 వైన్స్లకు బుధవారం వరకు ఒక్క కూడా దరఖాస్తు రాలేదు. గతంలో రూ.2 లక్షలు మాత్రమే ఉన్న టెండర్ దరఖాస్తు ఫీజును ర
రాష్ట్రవ్యాప్తంగా మద్యం టెండర్లు నత్తనడకన సాగుతున్నాయి. 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ వెలువడి 17 రోజులవుతున్నా, ఇప్పటివరకు 6,893 దరఖాస్తులే దాఖలైనట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించంది.
రంగారెడ్డిజిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది. టెండర్లు దాఖలు చేయడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. జిల్లాలో సరూర�
రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ఖరారు చేసిన నేపథ్యంలో వ్యాపారులు టెండర్ వేయాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు. దరఖాస్తు ఫీజు భారీగా పెంచిన కారణంగా వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. కాంగ్రెస్ ప్�
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం షాపులకు గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల వారీగా శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం 23న డ్రా పద్ధతిన దుకాణాలను ఎంపిక చేయ
YS Sharmila | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్రబాబు.. మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం