జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా సీపీ సజ్జనార్ శనివారం మద్యం షాపులపై ప్రత్యేక ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్
గుండాలకు చెందిన 22 మంది గ్రూపుగా ఏర్పడి మద్యం దుకాణం కోసం టెండర్ వేశారు. ఇందులో ఓ వ్యక్తికి ఆత్మకూరు (ఎం)లో లక్కీ డ్రాలో వైన్స్ దక్కింది. సదరు వ్యక్తి మద్యం వ్యాపారంతో సంబంధం లేకపోవడంతో ఇప్పటికే అనుభవం ఉన
మద్యం దుకాణాల నిర్వహణకు లక్కీడ్రా ముగిసింది. సోమవారం ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించి దుకాణాలకు లక్కీడిప్ తీశారు. ఆయా జిల్లాల ఐడీ�
ఉమ్మడి జిల్లాలో మద్యం షాపుల లైసెన్స్ల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియ సోమవారం ముగిసింది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాధవనగర
ఉమ్మడి వరంగల్ జిల్లా లో కొత్త మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఆయా జిల్లా ల్లో సోమవారం లక్కీ డ్రా పద్ధతిలో లైసెన్స్దారుల ఎంపిక పూర్తయ్యింది. ఉమ్మడి జిల్లా లో మొత్తం 294 మద్యం దుకాణాలుండగా 10,493 దరఖ�
ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని 93 మద్యం షాపులకు సోమవారం డ్రా నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ డ్రా తీశారు. ఎంపిక �
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం వ్యాపారానికి సంబంధించిన టెండర్ల డ్రా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎక్సైజ�
మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. సోమవారం నస్పూర్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్లో 2025-27కు సంబంధించిన మద్యం షాపులను లక్కీ లాటరీ ద్వారా కేటాయించారు. ఉదయం 11 గంట�
మద్యం దుకాణాల లైసెన్స్ల జారీ కోసం సోమవారం మెదక్ బోధన్రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్లో లాటరీ పద్ధ్దతిలో వైన్షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నేతృత్వంలో క
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం మద్యం దుకాణాల డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దుకాణాల లైసెన్సు ల జారీ కోసం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలోని ఓ ఫంక్షన్ హాలులో కలెక్టర్ హనుమంత రావు సమ�
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో టెన్షన్ మొదలైంది. కిక్కు ఎవరికి దక్కనున్న దో.. మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. మద్యం షాపు టెండర్లకు నేడు అధికారులు డ్రా తీయనున్నారు. దీంతో ‘అదృష్టం ఎవరిని వరి�
ఉమ్మడి పాలమూరులో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు ‘లక్కు’ తమను వరిస్తుందా..? లేదా..? అంటూ గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. ఈసారి లక్ష్మీ కటాక్షం ఎవరిని వరించబోతుందోన�
2025-27 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మద్యం వ్యాపారానికి సంబంధించిన వైన్స్ టెండర్ల గడువు ఈ నెల 23తో ముగియగా దరఖాస్తులకు సంబంధించిన డ్రా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలో నిర్వ�
మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన రూల్స్ను రూపొందించి, ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ విధానాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని తేల్చిచెప�