మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అలాగని వాటి అమ్మకాలను నిలిపివేస్తే ప్రభుత్వాలకు ఆదాయం పడిపోతుంది. ప్రజల నుంచి నిరసన వస్తుంది. దీంతో మద్యం అమ్మకాలకు కొన్ని దేశాల్లో విధించిన నిబంధనలు నవ్వించేలా ఉంటే మరిక�
ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ రెండో విడుత ఎన్నికలు డిసెంబర్ 14న (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలా�
మద్యం దుకాణాలను సిండికేట్గా మారి లక్షలు.. లక్షలు పోసి దక్కించుకున్న వారిపై బెదిరింపులు మొదలయ్యాయి. పాలమూరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు కాంగ్రెస్ నేతలు వైన్ షాపులో యజమానులను బ్లాక్�
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సొంతంగా రూపొందించిన మద్యం పాలసీ రూల్స్కు బ్రేకులు పడ్డాయి. ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను బేఖాతర�
నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో సోమవారం కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాపు ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెం డేళ్ల (2025-27) కాలానికి 294 షాపులను దక్కించుకున్న లైసెన్స్దారులకు కలిసివచ్చిం ది. ప్రస్తుతం పంచాయత�
2025-27 సంవత్సరానికి లక్కీడిప్ ద్వారా మద్యం షాఫులు దక్కించుకున్న వారు నేటినుంచి ఓపెన్ చేయనున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో షాప్లు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల కిక్కు కలిసిర�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా సీపీ సజ్జనార్ శనివారం మద్యం షాపులపై ప్రత్యేక ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్
గుండాలకు చెందిన 22 మంది గ్రూపుగా ఏర్పడి మద్యం దుకాణం కోసం టెండర్ వేశారు. ఇందులో ఓ వ్యక్తికి ఆత్మకూరు (ఎం)లో లక్కీ డ్రాలో వైన్స్ దక్కింది. సదరు వ్యక్తి మద్యం వ్యాపారంతో సంబంధం లేకపోవడంతో ఇప్పటికే అనుభవం ఉన
మద్యం దుకాణాల నిర్వహణకు లక్కీడ్రా ముగిసింది. సోమవారం ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించి దుకాణాలకు లక్కీడిప్ తీశారు. ఆయా జిల్లాల ఐడీ�
ఉమ్మడి జిల్లాలో మద్యం షాపుల లైసెన్స్ల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియ సోమవారం ముగిసింది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాధవనగర
ఉమ్మడి వరంగల్ జిల్లా లో కొత్త మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఆయా జిల్లా ల్లో సోమవారం లక్కీ డ్రా పద్ధతిలో లైసెన్స్దారుల ఎంపిక పూర్తయ్యింది. ఉమ్మడి జిల్లా లో మొత్తం 294 మద్యం దుకాణాలుండగా 10,493 దరఖ�
ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని 93 మద్యం షాపులకు సోమవారం డ్రా నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ డ్రా తీశారు. ఎంపిక �
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం వ్యాపారానికి సంబంధించిన టెండర్ల డ్రా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎక్సైజ�