Punjab CM Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆదివారం రాత్రి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటికి చేరుకుని సిసోడియా కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
Kejriwal | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడం ద్వారా కేంద్రం.. డర్టీ పాలిటిక్స్ చేస్తున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకున్నారు. రాఘవేంద్ర వస్త నాయకత్వంలోని సీబీఐ బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరు�
లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీచేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. సమన్లపై సిసోడియా స్పందించారు. తాను కేంద్�
లిక్కర్ స్కామ్ అంటూ విపక్షాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో వేధింపులకు గురి చేస్తున్న కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లిక్కర్ స్కామ్ ఏ
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన దావాలో బీజేపీకి చెందిన ఢిల్లీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింద�
దేశంలో రాజకీయ పునరేకీకరణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసేందుకే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మె ల్యే డా.సంజయ్కుమార్ మండిపడ్డారు. అభివృద్ధి
ఎక్సైజ్ పాలసీ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు