రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ సీఎం. ఆయన ఆ పార్టీ బాటలోనే నడుస్తున్నారా? లేక బీజేపీ బాటలో నడుస్తున్నారా? అన్నది ప్రజలకు, కాంగ్రెస్ నేతలకు అర్థం కాని గందరగోళ పరిస్థితి. ఎందుకీ పరిస్థితి అంటే.. ఢిల్లీలో కాంగ్రె�
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. మద్యం విధానానికి సంబంధించి నిజానిజాలను తన భర్త కేజ్రీవాల్ గురువారం (మార్చి 28) కోర్టులో బయటపెట్టనున్�
Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి గురువారం సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు.
కేంద్రంలోని బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఒక రాజకీయ ఆయుధంగా మారిందని ఆప్ నేతలు మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కీలక నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇవ్వడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క
Enforcement Directorate | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసినా సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 7న కోర్టు విచారణ జరు�
రాష్ట్రంలో ప్రముఖమైన బతుకమ్మ పండుగను జాగృతి ద్వారా ప్రపం చపటం మీద నిలిపిన వ్యక్తి కల్వకుంట్ల కవిత. జాగృతి ద్వారా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేక చారిత్ర క పుస్తకాలను ప్రచురించార
లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేస్తున్న దాడులు మోడీ చేయిస్తున్న దాడులేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ �
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ లింక్ను తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకూ తీసుకొస్తున్నారు. సీబీఐ, ఈడీ దూకుడు చూస్తే ఇది కేంద్రంలోని పెద్దలు వెను�
ఢిల్లీ మద్యం కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేసింది. సిసోడియా బెయిల్ ప
ఎనిమిదేండ్లుగా నిజాయితీగా పనిచేస్తున్న తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అవి అబద్ధమని భగవంతుడికి, తనకు తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్ట�