భూదాన్ పోచoపల్లి మండలంలోని దోతిగూడెం ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ హయత్ నగర్ ఆధ్వర్యంలో పాఠశాలలోని 55 మంది విద్యార్థులకు సుమారు రూ.20 వేల విలువ గల టైలు, బెల్టులు, ఐడి కార్డులు, పెన్నులు, పెన్సిల్స్, టీఎల్ఎం
Lions Club | మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో ఓపెన్ జిమ్ వద్ద తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం ఉచితంగా మధుమేహం వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఉపాధ్యాయులు, అధికారుల పనితీరును గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందజేయడం ప్రశంసనీయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పీఏ పల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని పురస్క
నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) రామారావును లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో�
లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ జరిగింది. డిస్ట్రిక్ గవర్నర్ రేపాల మదన్ మోహన్, పీఎంసీసీ పాస్ట్ జీఎస్టీ కో ఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి �
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రతినిధులు చేయూత అందించారు. ఈ మేరకు వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా గోదావరిఖనిలో జరిగిన నిమజ్జన వేడుకల నిర్వహణ నిమిత్తం విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల అభ్యర్ధ�
ఉపాధ్యాయులు దేశ భవిష్యత్ ను నిర్మించే పట్టుగొమ్మలని రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకని శుక్రవారం లయన్స్ భవన్ లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు�
ధర్మారం మండల కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి
మల్లాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతి రెడ్డి, పీహెచ్ సీ డాక్టర్ వాహిని �
లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో గురువారం “యువ వికాస్” కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల, గురుకుల బాలికల జూనియర్ కాలేజీ (కమ్మగూడెం) లో ఘనంగా నిర్వహించారు.
మునుగోడు మండలంలోని నిరుపేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మొత్తం 8 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశా