లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఎలైట్ ఆధ్వర్యంలో అద్దంకి లక్ష్మమ్మ జ్ఞాపకార్ధం వారి కుమారుడు అద్దంకి సునీల్ నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఏబీసీడీ క్యాంపస్ పదో తరగతి విద్యార్థులకు..
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి శ్వేత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో..
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని
మానవ శరీరంలో అత్యంత సున్నితమైన, విలువైన అవయవాలలో కండ్లు ఒకటని, స్పష్ట మైన చూపు లేకపోతే జీవితంలో అనేక పనులు కష్టతరంగా మారుతాయని లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా చౌటుప్పల్ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం అన్నారు.
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని యరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన క్
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని వందేమాతరం ఫౌండేషన్ సెక్రటరీ ఏడమ మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో..
లయన్స్ క్లబ్ ఆఫ్ ఐకాన్ నల్లగొండ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో పలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కనగల్ మండలం దోరేపల్లి జడ్పీ హైస్కూల్ లో పాఠశాల అవసరాల కోసం రూ.20 వేల విలువైన అత్యాధునిక స్పీక�
: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. కాగా అతడి నేత్రాల అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. దీంతో నేత్రాలు సజీవంగా ఉండిపోయాయి.
లయన్స్ ఇంటర్నేషనల్ రీజియన్–8 ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లోని బొంతకుంటపల్లి ఫోటో ఫామ్–విజయ ఏసీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన రీజియన్ మీట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ 11 కేటగిరీలలో అవార్డులు �
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ బుడిగ శ్రీనివాస్ అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కింగ్ కట్టంగూర్ ఆధ్వర్యంలో హంగర్ సర్వీస్ వీక్లో భా
సమాజ సేవలో లయన్స్ క్లబ్ కు ప్రపంచ గుర్తింపు సమష్టి కృషి ఫలితమేననీ, తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం క్లబ్ పనితీరు భేషుగ్గా ఉందని లయన్స్ క్లబ్ గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. ఈమేరకు గవర్నర్ ఆదివారం
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో చిక్కు రంగయ్య జ్ఞాపకార్థం 4 సైకిళ్లను, 70 బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్
సిలిండర్ లీకై ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కావడంతో పాటు సర్వం కోల్పోయిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయ్య పల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య కుటుంబానికి ధర్మారం లయన్స్ క్లబ్ అండగా నిలిచింది.