ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే మెస్సీ గోట్ టూర్ లైవ్ ఈవెంట్ ఫుట్బాల్ మ్యాచ్ కు 2500 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు. శుక్రవారం ఉప్పల�
ఓవైపు తమ రక్తాన్ని చెమటగా మార్చి భూగర్భం నుంచి నల్లబంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులకు, మరోవైపు భావిభారత పౌరులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కాం గ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తు�
Lionel Messi : లియోనిల్ మెస్సీ ఇవాళ ఇండియాకు వస్తున్నాడు.ఆ స్టార్ ఫుట్బాలర్కు చెందిన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇనుముతో ఆ భారీ విగ్రహాన్ని తయారు చేశారు. గోట్ టూరులో భాగంగా మెస్సీ .. న
అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ...భారత పర్యటనకు భారీ స్థాయిలో రంగం సిద్ధమైంది. జీవోఏటీ టూర్లో భాగంగా ఈనెల 13న మెస్సీ తొలుత కోల్కతాకు రానున్నాడు. మెస్సీకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని దే
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ..భారత్లో హైదరాబాద్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ‘జీవోఏటీ టూర్ టు ఇండియా 2025’లో భాగంగా మెస్సీ వచ్చే నెలలో భారత్కు రాబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు శు
హైదరాబాద్ ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త. ఆధునిక ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే మరో నెల రోజులు ఆగితే సరిపోతుంది.
Lionel Messi : ఫుట్బాల్ అభిమానులకు గుడ్న్యూస్. కొచ్చి పర్యటన రద్దు చేసుకున్న లియోనల్ మెస్సీ (Lionel Messi) GOAT టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ రానున్నాడు.
Lionel Messi : సాకర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్లో.. లియోనల్ మెస్సీ (Lionel Messi) ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. వయసురీత్యా అతడు ఆడకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే..ఇప్పటికీ మైదానంలో చురుకుగా �
Lionel Messi : ఫుట్బాల్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. భారత గడ్డపై ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ 2లో ఆడేందుకు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అనాసక్తి చూపించగా.. వెటరన్ లియోనల్ మెస్సీ (Lionel Messi) రాక సైతం వాయిదా పడింది.
Cristiano Ronaldo : ఫుట్బాల్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్న భారత అభిమానులకు బ్యాడ్న్యూస్. ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ (AFC Champions League) మ్యాచ్ కోసం అతడు ఇండియాకు రావడం లేదు.
Lionel Messi | దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. భారత పర్యటన ఖరారైనట్లు నిర్వాహకులు ప్రకటించడంతో దేశంలోని ఫుట్బాల్ అభిమా