కారు గుర్తుపై ఓటు వేసి మీ ఇంటి వాడిగా నన్ను ఆశీర్వదించాలని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు ఓటర్లను కోరారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డుల్లో ఆయన గడపగడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారం ని�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పది నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో అందరూ తమ అనుచరగణంతోపాటు కుటుంబ సభ్యులను సైతం రంగంలోకి దించి ప్రచా�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు.. ఆరు అబద్ధాలని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే ప్రజలు నట్టేట మునిగినట్లేనన్నారు. ఆదివారం ఆయన బీఆర�
స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే భట్టివిక్రమార్క అందుబాటులో ఉండే పరిస్థితి లేదు, ఆయన హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమవుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఆశీర్వదించండి మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభి�
రానున్న ఎన్నికల్లో మధిరలో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీయే అని, అకడ గెలిచేది లింగాల కమల్రాజు అని మంత్రి అజయ్కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం గోబెల్స్ ప్రచారం మాత్రమే చేస్తుందని, నిజంగా వా�
రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మధిర గడ్డపై ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్
ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని, జరగబోయే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. గురువారం ఆయన మధిర పట్టణంలో ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిం�
నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశానని, ఇదే స్ఫూర్తితో ఇక ముందూ పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశార
మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ మధిర యోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. మంగళవారం మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్�
వచ్చే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ స్థానాన్ని గెలిపించి సీఎం కేసీఆర్కు కానుక�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో పల్లెలకు పట్టం కట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. పల్లెలను సమగ్రాభివృద్ధి చేసి బంగారు తెలం