నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మళ్లీ మనకొద్దని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. ఆయన వల్ల మన నియోజకవర్గానికి
కాంగ్రెస్ పాలకులతో కర్షకులకు ప్రమాదం పొంచిందని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఆ విషయం అన్నదాతలకు తెలుసు కాబట్టే వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంట �
నియోజకవర్గంలోని అభివృద్ధి పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినవేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇందుకోసం ఇక్కడి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ని
గుండెల నిండా అభిమానంతో గులాబీ జెండాలు చేబూని.. మెడలో కండువా ధరించి సభకు బైలెల్లారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో సభా ప్రాంగణం నిండు కొండలా మారింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభ విజయవంతమైంది. ఈ సభకు బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి వేలాదిగా ప్రజలే కాక ఆంధ్రా ప్రాంతం నుంచి సీఎ�
‘కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ప్రజలకు పైసా ప్రయోజనం ఉండదు. భట్టి చుట్టపు చూపుగా వచ్చి నియోజకవర్గాన్ని చూస్తారు. ఆయన ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ ప్రజలను మభ్యపెట్ట�
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేద్దామని బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. గెలిచాక నియోజకవర్గంలో ఉండకుండా ఢిల్లీకి, హైదరాబాద్కు చక్కర్లు కొట్టే కాంగ్ర�
ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ప్రజల్లో విలువ లేదని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు. ఇక పార్టీ నేతలు ఇస్తున్న ఆరు గ్యారెంటీ హామీలకు అసలే విలువ లేదని స్పష్టం చేశారు. ముద�
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పాత రోజులు రావడం తథ్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కాంగ్రెస్ అంటేనే మోసపూరిత పార్టీ అని విమర్�
మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దామని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చ�
పదిహేనేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే ఉన్న మల్లు భట్టివిక్రమార్క నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు ఆరోపించారు. పైగా తానే నియోజకవర�
వ్యక్తిగత విమర్శలు చేయటం కాదని, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చె ప్పాలని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్య ర్థి లింగాల కమల్రాజు.. మధిర ఎమ్మెల్యే భట్టిని ప్రశ్నించారు. మూడు పర్యా�
కాంగ్రెస్ చెప్పేవి ఆరు గ్యారెంటీ హామీలు కావని.. నూరు అబద్ధాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు. ప్రజాక్షేత్రంలో గెలువలేకనే ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్న
ప్రజలకు, కార్యకర్తలకు అందరికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటుందని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. బోనకల్లు గిరిజనకాలనీలోని 10 కుటుంబాల వారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో �