కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లోని పంప్హౌస్లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్లో ఈ నెల 13 నుంచి 4 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా, సోమవారం �
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని నంది, గాయత్రీ పంప్హౌస్ల నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్హస్లో మూడు పంపుల ద్వారా ఎత్తిపోయగా, గురువా�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న హిందూ స్మశాన వాటికను పరిరక్షించాలని ఊట్కూరు (Utkoor) వాసులు డిమండ్ చేశారు. ఈమేరకు నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వ�
Rehabilitation | ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వం నుంచి పునరాశ్రయ ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్డీవో రామచందర్ నాయక్ అన్నారు.
Farmers Demand | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
‘చెన్నూర్ నియోజకవర్గంలో నీళ్లు సరిగా లేవు. పంటలు ఎండిపోతున్నాయి. రెండు టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి చెన్నూర్ నియోజకవర్గానికి విడుదల చేయాలి’ అని మంత్రిని రిక్వెస్ట్ చేశానంటూ చెన్నూర్ ఎమ్మెల్యే �
రాష్ట్రంలో సాగునీటి పారుదలశాఖకు సంబంధించి ఎత్తిపోత పథకాలకు ఈ ఏడాది ఏ మేరకు విద్యుత్తు అవసరం ఉంటుంది? ఏ సమయాల్లో అవసరం ఉంటుంది? తదితర అంశాల్లో ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. రాష్ట్రంలో దాదాపు చాలా
Minister Srinivas Goud | పాలమూరు ప్రజల చిరకాల వాంఛ సాకారం కాబోతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు.
నడిగడ్డ వరప్రదాయినిగా నెట్టెంపాడు ప్రాజెక్టుకు పేరుంది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు ప్రాణధారగా నిలిచింది. ఎత్తిపోతల పరిధిలో ర్యాలంపాడు, గుడ్డెందొడ్డితోపాటు ఆరు రిజర్వాయర్లు నిర్మించగా నేడు జలకళన
బీడుగా ఉన్న వేలాది ఎకరాల భూములను సాగులోకి తేవాలనే ఉద్దేశంతో కథలాపూర్ మండలం కలికోట శివారులో సూరమ్మ ప్రాజెక్టు నిర్మించేందుకు 2006లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళిక రూపొందించారు.