దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్లైన్ సేవలను మరింత విసృత పరచడంలో భాగంగా వాట్సాప్లో ప్రీమియం చెల్లింపులను జరిపేవిధంగా ‘వాట్సాప్ బోట్' సే�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థకు ఏడేండ్లకుగాను 105.42 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) డిమాండ్ నోటీస్ జారీ అయ్యింది. ఆయా రాష్ర్టాల్లోని కార్యకలాపాలకు సంబంధించి ప
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 25 శాతం కనీస పబ్లిక్ వాటాను పదేండ్లలోపు పెంచుకునే మినహాయింపును కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంజూరు చేయడంతో శుక్రవారం ఆ షేరు ఒక్కసారిగా పెద్ద ర్యాలీ జరిపింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 25 శాతం కనీస పబ్లిక్ వాటాను పదేండ్లలోపు పెంచుకునే మినహాయింపును కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంస్థకు మంజూరు చేసింది. 2022 మే నెలలో ఎల్ఐసీ ఐపీవో ద్వారా ప్రభుత్వం 3.5 �
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) షేర్ అదరగొట్టింది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ బీమా రంగ షేర్లు మాత్రం కదంతొక్కాయి.
ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వార్షికోత్సవం సందర్భంగా పాలసీదార్లకు ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి వీలు గా సెప్టెంబర్ 1 నుంచి ఒ�
దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్గా కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టి, మదుపరులను ముగ్గులోకి దించిన షేరు ఏడాదిలో నిండా ముంచేసింది. కేవలం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కేంద్రం హడావుడిగా వాట
దేశీయ జీవిత బీమా పరిశ్రమలో మెజారిటీ వాటా కలిగిన ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లో మాత్రం నేలచూపులు చూస్తున్నది. స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యి ఏడాది పూ�
హైదరాబాద్, సెప్టెంబర్ 1: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా గురువారం 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. బుధవారంతో ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఏర్పడి 66 ఏండ్లు పూర్తయ్యింది. కేవలం రూ.5 కోట్ల పెట�
అమ్మకానికి మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. త్వరలోనే బిడ్ల ప్రక్రియ మొదలు ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ మొన్న ఎయిర్ ఇండియా.. నిన్న ఎల్ఐసీ.. ఇప్పుడు ఎఫ్ఎస్ఎన్ఎల్.ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకొని సొమ్�