న్యూఢిల్లీ, మే 16: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు మంగళశారం స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అవుతున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడవుతాయి. కేంద్రం ఎల్ఐసీలో 22.13 కోట
దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళకరంగా ఉన్నదని, అంతర్జాతీయ, దేశీ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక విధానాల్లో మార్పు తేవాల్సి ఉందని కాంగ్రెస్ నేత పి చిదంబరం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస
ఎల్ఐసీ షేర్లకు తొలిరోజే క్యూ రిటైల్ విభాగంలో 0.55 శాతం బిడ్స్ పూర్తి ఇష్యూకు 0.34 శాతం స్పందన న్యూఢిల్లీ, మే 4: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవోలో తొలిరోజే పాలసీదారులు ఉత్సాహంగా ప
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో తీసుకొస్తున్న ఐపీవోకు దేశీ ఫండ్స్ నుంచి భారీ మద్దతు లభించింది. ఐపీవో ప్రారంభతేదీకి ముందుగా యాంకర్ ఇన్వెస్టర్ల
ప్రైవేటీకరణల్లో ఇది పెద్ద కుంభకోణం చిన్న చిన్న బీమా సంస్థల కంటే తక్కువకే ఎల్ఐసీ షేర్ల విక్రయం గ్లోబల్ ఇన్వెస్టర్లకు తలొగ్గిన కేంద్రం.. ఐపీవోను నిలిపేయాలి: పీపుల్స్ కమిషన్ ఎన్నో క్లిష్ట సమయాల్ని తట్�
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ బుధవారమే మార్కెట్లోకి వస్తున్నది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీలో మదుపు చేసేందుకు సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ మదుప�
బీమా దిగ్గజం ఎల్ఐసీ విలువను తక్కువ చేసి, వాటాల్ని కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తున్న వైనంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఏ బీమా కంపెనీకి లేనంత అగ్గువ మార్కెట్ ధరను ఎల్ఐసీ ఐపీవోక
ఆ పనిలోనే ఉన్నాం.. వాటాల విక్రయంపై త్వరలోనే నిర్ణయం వెల్లడించిన దీపం కార్యదర్శి తుహిన్ కాంత పాండే న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్పరం చేసే పనిలో బిజీబిజీగా ఉన్న కేంద్ర ప్రభుత్వం..