రాష్ట్రం సిద్ధించాక గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. ప్రత్యేక నిధులను కేటాయిస్తూ పోటీ పరీక్షల మెటీరియల్, జనరల్ నాలెడ్జికి సంబంధించిన అనేక పుస్తకాలను రాష్ట్ర సర్కార్ అందుబాటులో ఉంచి విజ్ఞాన సోపానాలుగ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కన్ను దేశంలోని గ్రంథాలయాలపై పడినట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను రాష్ర్టాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చే యోచనలో మోదీ సర్కార్ ఉన్నదని, కేంద్ర సాంసస్�
సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్(11), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. తనకు వచ్చిన ఓ మంచి ఆలోచన.. ఆ చిన్నారిని పుస్తకాల సేకరణకు పురిగొల్పింది.
చదువుకోవాలనే తపన, పుస్తకాల మీదున్న ధ్యాస, పాఠశాలనే ఓ ఆలయంగా భావించే చిన్నారికి బృహత్తరమైన ఆలోచన తట్టి వందలాది మంది చదువుకునేందుకు పునాదిగా మారింది. చదువు, పుస్తకాలు చాలా విలువైనవని ఆ చిన్నారి కదలికలతో చ�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంతో పాటు అనుబ
పాఠశాల గ్రంథాలయాలు సంస్కృతికి పునాదులు. ఒక జాతి చరిత్రను, సంస్కృతిని నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందజేసే విజ్ఞాన నిధులు పాఠశాల గ్రంథాలయాలు. అలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పాఠశాల గ్రంథాలయాలు
కరోనా కాలంలో దీర్ఘకాలం పాటు బడుల మూసివేతవల్ల విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. కొంతకాలం పాటు ఆన్లైన్ ద్వారా తరగతులు బోధించినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రయోజనం కలుగలేదు. దీనివల్ల అన్ని తరగతుల విద్యా�
గ్రామాల్లో రీడింగ్ కల్చర్ ప్రోత్సాహానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. పౌరుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలను నెలకొల్పుతున్నది. నిరుపయోగంగా ఉన్న భవనాలకు మరమ్మతులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి పుస్తకాలు అందించిన ప్రభుత్వం తాజాగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సైతం గ్రంథాలయాలు మంజూరు చేస్తూ ఆదేశాలు జ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై గ్రామాల్లో చర్చ జరిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Library | రాష్ట్రంలోని గ్రంథాలయాలు పోటీ పరీక్షలకే కాదు.. నైపుణ్య శిక్షణకు నిలయాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు దినపత్రికలు, పుస్తకాలతో నిండిన లైబ్రరీలు.. ఇక నుంచి స్కిల్ డెవలప్మెంట్ తర్ఫీదుతో నిత్యం కళకళలాడన
ఇంతకు ఈ ముచ్చట ఇప్పుడెందుకంటే నేను అమెరికా పర్యటనలో డల్లాస్ నగరం ప్లేనో ప్రాంతంలో చూసిన చిన్న వాడమూల గ్రంథాలయం. Little Freelibrary. org అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకాల అర ఇది.
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో లైబ్ర�
తెలంగాణ రచయితల సంఘం జంట నగరా లు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సం యుక్త ఆధ్వర్యంలో ‘కవి వారం’ కవితా సంకల నం ఆవిష్కరణ ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం లో జరుగుతుంది. దేశపతి శ్రీనివాస్ ముఖ్
విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞానం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న