గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలు అంటారు.. అక్కడికి వెళితే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలు, మెటీరియల్ ల భిస్తుందని అందరూ భావిస్తారు. కానీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం వారి అవసర
పుస్తక ప్రియులు, ముఖ్యంగా ఉద్యోగార్థులకు విజ్ఞానం అందిస్తున్న గ్రంథాలయాలను నిధులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. చాలాచోట్ల అద్దె భవనాల్లో కొనసాగడం, పక్కా భవనాలు లేకపో వడంతో పాటు సరైన సదుపాయాలు, పోటీ పరీక
విశాలమైన తరగతి గదులు, మైదానాలు, గ్రంథాలయాలు, అనుభవజ్ఞులైన లెక్చరర్లతో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగి, వేలాది మందికి విద్యనందిం�
Minister Jupally Krishna Rao | అంబేద్కర్ (Ambedkar) లాంటి మహనీయుల చరిత్ర, వారి రచనలు, సిద్ధాంతాలు, ఆశయాల గురించి తెలిపే గ్రంథాల కోసం ప్రతీ గ్రామానికి లక్ష రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తానని సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి
రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటుచేసి లైబ్రేరియన్లను నియమించాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి తెలంగాణ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్, నిరుద్యోగుల సంఘం సభ్యులు విజ్ఞప�
గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలు. జ్ఞానాన్ని పంచే పుస్తక భాండాగారాలు. మేధావులను తయారు చేసే నిలయాలు. ఒకప్పుడు ఇవి ఒక వెలుగు వెలిగినా, సాంకేతిక వ్యవస్థ అభివృద్ధితో కనుమరుగయ్యాయి. ఇలాంటి తరుణంలో హనుమకొండ జిల
విజ్ఞాన భాండాగారాలుగా విరాజిల్లుతున్న జిల్లాలోని గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. కలెక్టర్ పీ ప్రావీణ్య ప్రత్యేక చొరవతో మండలకేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధి, మరమ్మతులకు రూ. 22.19 లక్షలు మంజూరయ్యాయి.
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ‘ఆకర్షణ’ అనే పన్నెండేండ్ల విద్యార్థిని 7వ తరగతి చదువుతున్నది. ఆమె ఏర్పాటుచేస్తున్న గ్రంథాలయాలు నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమాజంలో అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తున్నది. కేవలం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వినడం, నోట్స్ రాయడమే కాకుండా ఒకట�
రాష్ట్రం సిద్ధించాక గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. ప్రత్యేక నిధులను కేటాయిస్తూ పోటీ పరీక్షల మెటీరియల్, జనరల్ నాలెడ్జికి సంబంధించిన అనేక పుస్తకాలను రాష్ట్ర సర్కార్ అందుబాటులో ఉంచి విజ్ఞాన సోపానాలుగ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కన్ను దేశంలోని గ్రంథాలయాలపై పడినట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను రాష్ర్టాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చే యోచనలో మోదీ సర్కార్ ఉన్నదని, కేంద్ర సాంసస్�
సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్(11), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. తనకు వచ్చిన ఓ మంచి ఆలోచన.. ఆ చిన్నారిని పుస్తకాల సేకరణకు పురిగొల్పింది.
చదువుకోవాలనే తపన, పుస్తకాల మీదున్న ధ్యాస, పాఠశాలనే ఓ ఆలయంగా భావించే చిన్నారికి బృహత్తరమైన ఆలోచన తట్టి వందలాది మంది చదువుకునేందుకు పునాదిగా మారింది. చదువు, పుస్తకాలు చాలా విలువైనవని ఆ చిన్నారి కదలికలతో చ�