ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న సర్కార్ ఆ దిశగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో మౌలిక భాషా, గణిత సామర్థ్యాలను పెంచేలా ఈ విద్యా సంవత్సరం ‘తొలిమెట్టు’ కా
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. మరో వినూత్న కార్యక్రమాన్ని విద్యా శాఖలో అమలు చేస్తున్నది. పాఠశాలల్లో గ్
రాష్ట్రంలో ప్రస్తుతం సర్కార్ కొలువుల జాతర కొనసాగుతున్నది. మూడునెలల నుంచి అభ్యర్థులు పోటీ పడి మరీ చదువుతున్నారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ప్రభుత్వ గ్రంథా
గ్రంథాలయోద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లో పౌర పఠన మందిరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కలెక్టర్ బీ గోపి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 71 మంది ఇచ్చిన దరఖాస్తులను ఆయన స�
‘అనుభూత్యనుభవాలు అక్షర పుష్పాలైతే ఆ పుష్పాలను ఒక సమీకరణ సూత్రంలో గుచ్చి, కూర్చి ముచ్చటగా పుస్తక రూపంలో ఉన్న సరస్వతీ దేవికి అలంకరించిన పచ్చల పతకమే గ్రంథాలయం’ స్వాతంత్రోద్యమానికి మూలం ఏదని ఆలోచిస్తే చరి
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచి, ధారాళంగా చదివేలా తయారు సేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా బడుల్లో పెద్ద ఎత్తున గ్రంథాలయాలను నెలకొల్పుతున్నది. ఇప్పటికే 5 వేల ప్రాథమిక పాఠశా�
రాష్ట్రంలోని అన్ని జిల్లా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షల విధి విధానాల పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్
విజ్ఞానాన్ని అందించే ల్రైబ్రరీల ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరుగునపడిన, శిథిలావస్థకు చేరిన లైబ్రరీలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నది. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున�
నిరుద్యోగ విద్యార్థులకు, నిత్య పాఠకులకు ప్రభుత్వం మరో చక్కటి వసతిని కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీ�
హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో హై
5,200 మంది ఉపాధ్యాయులకు శిక్షణ హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 1,758 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట�
మనిషి విజ్ఞానాన్ని సంపాదించేందుకు, ఆ విజ్ఞానాన్ని భద్రపర్చేందుకు అత్యద్భుత ప్రదేశం గ్రంథాలయం. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, మేధావులు ఇలా ఎవరికైనా ఏదో ఒకటి నేర్పేది...
రాష్ట్రంలోని పుస్తకశాలలకు కొత్త రూపు ఉద్యోగార్థులకు కోరుకున్న పుస్తకాలు సర్వ సౌకర్యాలతో పఠన మందిరాలు రాష్ట్రంలోని గ్రంథాలయాలను ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నది రాష్ట్ర �