Harirama Jogaiah | ఏపీలో జరిగిన ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్కల్యాణ్కు లేఖలు రాస్తూ వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఈసారి డీజీపీకి లేఖ రాశారు.
NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష (నీట్) విధానాన్ని ఎత్తేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతోపాటు ఎనిమిది రాష్ట�
తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చెల్లదని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఎంక్వైరీ కమిషన్ బా�
‘తోక లేని పిట్ట తొంభై ఆమడల దూరం చేరుకుందట!... అదేమిటో చెప్పుకోండి చూద్దాం’ అంటూ ‘లేఖ’పై చిన్నప్పుడు పొడుపు కథ వేసుకునేవాళ్లం. లేఖలు జన జీవనంలో భాగమయ్యేవి.
Chandra Babu | ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను సక్రమంగా అందించక వృద్ధులు నేలరాలుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
పత్రికా స్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది.
R. Krishnaiah | కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేకతను మార్చుకోవాలని సూచిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి ఒక లేఖ రాశారు. ‘త్వరలో మిమ్ములందరినీ బయటికొచ్చి కలుస్తా’ అని �
నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా తానే అన్నివిధాలా అర్హుడినని, తక్షణమే జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. వాస�
Hari Ramajogaiah | ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జనసేన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీతో జత కట్టడం, సీట్ల పంపకంలో అన్యాయంపై కాపు సంఘం నాయకుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య గురువారం మరో లేఖను సంధించారు.