దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్ర�
Arvind Kejriwal | బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాక్కోవడానికి, నిర్బంధించడానికి కేంద్రం, దాని ప్రతినిధులు చేస్తున్న చర్యలను ఖండిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పేర్కొన్నారు. తమిళ�
MK Stalin | 100 మార్కులలో 25 మార్కులు ‘హిందీ ప్రాథమిక అవగాహన’ కోసం కేటాయించడం హిందీ మాట్లాడే అభ్యర్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం స్టాలిన్ విమర్శించారు. మొత్తంగా చూస్తే సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ తమిళ
travel concession | వృద్ధులకు రైల్వే ఇచ్చే రాయితీ వల్ల రూ.1,600 కోట్లు భారం పడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే రూ.45 లక్షల కేంద్ర వార్షిక బడ్జెట్ సముద్రంలో ఈ రాయితీ ఖర్చు ఒక చిన్న నీటి బిందువని ఆయన పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. ఈ మేరకు ఆమె మూడు పేజీలతో కూడిన లేఖను శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి పంపించారు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పోస్టు చేసిన ఓ లేఖ తాజాగా అడ్రస్కు చేరింది. 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి, స్టాంప్ డీలర్ ఓ స్వాల్డ్ మార్ష్ను వివాహం చేసుకొన్న తన దోస్తు కేటీ మార్ట్కు పోస్�
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. అయితే కేంద్ర మంత్రి గడ్కరీ దీనిపై ఇచ్చిన సమాధానం చాలా సాధారణంగా, నిబద్ధత లేన్నట్లుగా ఉందని విమర్శించారు.
పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లేఖ రాశారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త అటవీ సంరక్షణ నిబంధనలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు స్థానిక గ్రామ సభ అధికారాలకు కత్తెర వేసేలా ఉన్నాయని, ఆదివాసీల హక్కులను కాలరాసే�
దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ దాడులు చేయటాన్ని క్రైస్తవ సమాజం ఖండించింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళిత క్రైస్తవుల మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తున్న ఆరాచకాలు ఆపకపోతే తీవ్ర పర
తమిళనాడులో గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని, ఆయన్ను వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కో
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచడంలో ఎందుకు విఫలమయ్యామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్బ్యాంక్ ఒక సంజాయిషీ లేఖ పంపనుంది. వివిధ అంశాల్ని చర్చించి, లేఖలో పొందుపర్చేందుకు ఆర్బీఐ గవర్నర
లేదు.. కాదు.. అంటూనే పేదల కోసం అమలుచేసే ఉచిత పథకాల పట్ల బీజేపీ తన వ్యతిరేకతను చాటుకుంది. ఉచిత విద్యుత్తు విషయంలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. తాము ఉచితంగా ఇచ్చేవి సంక్షేమ పథకాలని, ఇతర పార్టీ