తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట�
సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుల డీపీఆర్ల సత్వర ఆమోదానికి చొరవ చూపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు ఓ లేఖను రాసింది. దీంతో త్వ�
MK Stalin Vs Governor | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘాటుగా ఒక ల�
Tamil Nadu governor R.N.Ravi | కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకే మంత్రి బాలాజీని తొలగించే ఉత్తర్వులను తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదస్పద నిర్ణయానికి సంబంధించి సీఎం ఎంకే స్టాలిన్కు రాసిన
టిష్ పాలకులు భారత చేనేత వస్త్ర పరిశ్రమను ధ్వంసం చేయడానికి నాడు పన్నులు వేశారని, నేడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటను అనుసరిస్తున్నదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం విమర్శించింది.
దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్ర�
Arvind Kejriwal | బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాక్కోవడానికి, నిర్బంధించడానికి కేంద్రం, దాని ప్రతినిధులు చేస్తున్న చర్యలను ఖండిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పేర్కొన్నారు. తమిళ�
MK Stalin | 100 మార్కులలో 25 మార్కులు ‘హిందీ ప్రాథమిక అవగాహన’ కోసం కేటాయించడం హిందీ మాట్లాడే అభ్యర్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం స్టాలిన్ విమర్శించారు. మొత్తంగా చూస్తే సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ తమిళ
travel concession | వృద్ధులకు రైల్వే ఇచ్చే రాయితీ వల్ల రూ.1,600 కోట్లు భారం పడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే రూ.45 లక్షల కేంద్ర వార్షిక బడ్జెట్ సముద్రంలో ఈ రాయితీ ఖర్చు ఒక చిన్న నీటి బిందువని ఆయన పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. ఈ మేరకు ఆమె మూడు పేజీలతో కూడిన లేఖను శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి పంపించారు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పోస్టు చేసిన ఓ లేఖ తాజాగా అడ్రస్కు చేరింది. 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి, స్టాంప్ డీలర్ ఓ స్వాల్డ్ మార్ష్ను వివాహం చేసుకొన్న తన దోస్తు కేటీ మార్ట్కు పోస్�
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. అయితే కేంద్ర మంత్రి గడ్కరీ దీనిపై ఇచ్చిన సమాధానం చాలా సాధారణంగా, నిబద్ధత లేన్నట్లుగా ఉందని విమర్శించారు.
పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లేఖ రాశారు.