కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేత ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు.
YS Jagan Letter | టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాల పై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
కాల్పుల విరమణను మరో 6 నెలలపాటు కొనసాగించనున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖను విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన పత్తి రైతుల పాలిట శాపంగా మారుతున్నది. సీసీఐ పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడంతో పత్తి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన�
BJP MP Praveen Khandelwal | దేశ రాజధాని ఢిల్లీ పేరును‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. అలాగే పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ను ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ‘ఇ�
Irrigation Projects | రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోరాట ఉద్యమాల్లో అస్త్ర సన్యాసం ఉండదని, మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల వేణుగోపాల్ కర్మ సిద్ధాంతంలోకి జారుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆ పార్టీ సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేరుతో సోమవార
మక్కజొన్న, జొన్న పంటల కొనుగోళ్లకు మద్దతు ధరల పథకం (ప్రైస్ సపోర్ట్ స్కీం)లో చేర్చాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు తమకూ హక్కుంటుందని మహారాష్ట్ర సర్కారు కరాఖండిగా తేల్చిచెప్పింది. ఏపీ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తే, ట్రిబ్యునల్ అవ�