మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. ఈ మేరకు ఆమె మూడు పేజీలతో కూడిన లేఖను శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి పంపించారు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పోస్టు చేసిన ఓ లేఖ తాజాగా అడ్రస్కు చేరింది. 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి, స్టాంప్ డీలర్ ఓ స్వాల్డ్ మార్ష్ను వివాహం చేసుకొన్న తన దోస్తు కేటీ మార్ట్కు పోస్�
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. అయితే కేంద్ర మంత్రి గడ్కరీ దీనిపై ఇచ్చిన సమాధానం చాలా సాధారణంగా, నిబద్ధత లేన్నట్లుగా ఉందని విమర్శించారు.
పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లేఖ రాశారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త అటవీ సంరక్షణ నిబంధనలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు స్థానిక గ్రామ సభ అధికారాలకు కత్తెర వేసేలా ఉన్నాయని, ఆదివాసీల హక్కులను కాలరాసే�
దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ దాడులు చేయటాన్ని క్రైస్తవ సమాజం ఖండించింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళిత క్రైస్తవుల మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తున్న ఆరాచకాలు ఆపకపోతే తీవ్ర పర
తమిళనాడులో గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని, ఆయన్ను వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కో
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచడంలో ఎందుకు విఫలమయ్యామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్బ్యాంక్ ఒక సంజాయిషీ లేఖ పంపనుంది. వివిధ అంశాల్ని చర్చించి, లేఖలో పొందుపర్చేందుకు ఆర్బీఐ గవర్నర
లేదు.. కాదు.. అంటూనే పేదల కోసం అమలుచేసే ఉచిత పథకాల పట్ల బీజేపీ తన వ్యతిరేకతను చాటుకుంది. ఉచిత విద్యుత్తు విషయంలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. తాము ఉచితంగా ఇచ్చేవి సంక్షేమ పథకాలని, ఇతర పార్టీ
దేశీయ ఐటీ రంగంలో మూన్లైటింగ్ రచ్చ కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం.. తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగులు ఏ రకంగానైనా మరో ఉద్యోగాన్ని చేస్తున్నైట్టెతే అది సంస్థ నిబంధనలకు విరుద్ధమే�
అన్ని మార్గాల ద్వారా హిందీని బలవంతంగా విధించడానికి కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం స్టాలిన్ ఆరోపించారు. హిందీయేతర రాష్ట్రాలలో సహేతుకమైన భయం, అసంతృప్తిని కలిగిస్తున్నదని తెలిపార
పెట్రోలియం డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురికి రాజ్యసభ సభ్యుడు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన పత్రంపై పార