‘బాపూ పేరిట సీఎం రేవంత్రెడ్డి బుల్డోజర్ల రాజ్యం నడుపుతున్నడు..ఆయన నిరంకుశత్వం పరాకాష్టకు చేరింది. వెంటనే జోక్యం చేసుకొని ఆయన చర్యలను నిలువరించండి’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి బీఆర్ఎస్ ఎమ�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగలేఖ రాశారు. ఈ సారైన బడ్జెట్లో కేటాయింపులు చేయాలని లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తుచేశార�
తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి 55 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందం మిన్నంటాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామానికి చెందిన గంట్ల నరసమ్మ-పెద్ద పాపయ్య దం�
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరం గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం మండలంలోని పెంబట్ల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం, గదుల మరమ్మతులు చేసినప్పటికీ ఇంతవరకు తమకు బిల�
ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త నాటకాలు వేస్తున్నదని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం తలపెట్టింది. ప్రాజెక్టుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలను కేటాయించగా, నేడు కాంగ్రెస్ దానిని 45 టీఎంసీలకే కుదించేందుకు ప్రయ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేత ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు.
YS Jagan Letter | టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాల పై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.