ఎన్నికలప్పుడు వరంగల్లో కాంగ్రెస్ చేసిన రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తానన్న సీఎం రేవంత్రెడ్డి.. వడ్ల కొనుగోలు క�
తెలంగాణ ప్రభుత్వ చర్యలు మీడియాను భయపెట్టేలా ఉన్నాయని, ఇవి మీడియాలో ఓ భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై మీరు చేసిన ప్రసంగంలో ‘మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలనే పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతున్నది.. ఎంతో మంది మహిళలు ఈ అంశాన్ని న
మహిళా బిల్లు, జనగణన సేకరణలో అనుసరిస్తున్న విధానాల ద్వారా బీసీలు, బీసీ మహిళలకు అన్యాయం చేయొద్దని ప్రధాని మోదీని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు.
‘బాపూ పేరిట సీఎం రేవంత్రెడ్డి బుల్డోజర్ల రాజ్యం నడుపుతున్నడు..ఆయన నిరంకుశత్వం పరాకాష్టకు చేరింది. వెంటనే జోక్యం చేసుకొని ఆయన చర్యలను నిలువరించండి’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి బీఆర్ఎస్ ఎమ�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగలేఖ రాశారు. ఈ సారైన బడ్జెట్లో కేటాయింపులు చేయాలని లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తుచేశార�
తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి 55 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందం మిన్నంటాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామానికి చెందిన గంట్ల నరసమ్మ-పెద్ద పాపయ్య దం�
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరం గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం మండలంలోని పెంబట్ల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం, గదుల మరమ్మతులు చేసినప్పటికీ ఇంతవరకు తమకు బిల�
ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త నాటకాలు వేస్తున్నదని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.