కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చీమూనెత్తురుంటే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చే�
తెలంగాణ నీటి హక్కులను పొరు గు రాష్టాలకు తాకట్టు పెట్టొద్దని, తుంగభద్రపై కర్ణాటక నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చ
Harish Rao Letter | తుంగభద్ర పై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ జల హకులకు తీవ్ర ప్రమాదం వాటిల్లిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ ల�
మూడో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(రైతు డిస్కమ్)తో వినియోగదారులపై మోయలేని భారం పడుతుందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆది
Harish Rao | ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలనిమాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర ప�
రాష్ట్రంలో వడ్లు, మక్కజొన్న పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తిచేశారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) నిర్వహించతలపెట్టిన 21వ బోర్డు సమావేశం మూడోసారి కూడా వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు బోర్డు తాజాగా లేఖ రాసింది.
ఎన్నికలప్పుడు వరంగల్లో కాంగ్రెస్ చేసిన రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తానన్న సీఎం రేవంత్రెడ్డి.. వడ్ల కొనుగోలు క�
తెలంగాణ ప్రభుత్వ చర్యలు మీడియాను భయపెట్టేలా ఉన్నాయని, ఇవి మీడియాలో ఓ భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) ఆందోళన వ్యక్తం చేసింది.