లేదు.. కాదు.. అంటూనే పేదల కోసం అమలుచేసే ఉచిత పథకాల పట్ల బీజేపీ తన వ్యతిరేకతను చాటుకుంది. ఉచిత విద్యుత్తు విషయంలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. తాము ఉచితంగా ఇచ్చేవి సంక్షేమ పథకాలని, ఇతర పార్టీ
దేశీయ ఐటీ రంగంలో మూన్లైటింగ్ రచ్చ కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం.. తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగులు ఏ రకంగానైనా మరో ఉద్యోగాన్ని చేస్తున్నైట్టెతే అది సంస్థ నిబంధనలకు విరుద్ధమే�
అన్ని మార్గాల ద్వారా హిందీని బలవంతంగా విధించడానికి కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం స్టాలిన్ ఆరోపించారు. హిందీయేతర రాష్ట్రాలలో సహేతుకమైన భయం, అసంతృప్తిని కలిగిస్తున్నదని తెలిపార
పెట్రోలియం డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురికి రాజ్యసభ సభ్యుడు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన పత్రంపై పార
డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనాకు బుధవారం లేఖ రాశారు. బీజేపీ పాలనలో ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో జరిగిన రూ.6,000 కోట్ల కుంభకోణం�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్లను ఏ ప్రాతిపదిన రూపొందించారో అందుకు సంబంధించిన ఆధార పత్రాలన్నింటినీ వెంటనే అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది.
అనుచిత వ్యాఖ్యలు చేసి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని, ఆయనను సభ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంఐఎం ప్రధ
ఆ ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు కేంద్ర జల్శక్తి శాఖకు, పీపీఏకు తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అధ్యయనం చే�
‘సారు.. మీరు చెప్పినట్టే నా బిడ్డకు సర్కారు దవాఖానల నార్మల్ డెలివరీ చేయించిన’ అని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోచయ్య అనే వ్యక్తి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు లేఖ రాశారు. దవాఖానలో వస