నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల గ్రేహౌండ్స్లో చిరుతపులి కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం చిల్కూరు సమీపంలో అటవీప్రాంతం నుంచి గ్రేహౌండ్స్ క్యాంపు సమీపంలోకి వచ్చినట్లుగా గ్రేహౌండ్స్ పోలీసు సిబ�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం యన్మన్గండ్ల గ్రామ శివారులోని ద్యావర గుట్టపై పట్టపగలే రెండు చిరుతలు సంచరించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మండల�
Leopards roamed | తిరుమలలో(Tirumala) మరోసారి చిరుతపులి సంచారం(Leopards roamed) కలకలం రేపింది. అలిపిరి నడక దారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి.
రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వెల్లడించింది. అడవుల్లోని జాతీయ రహదారులపై వాహనాలు ఢీ కొట్టడం వల్ల, అడవుల్లో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులు, విద్యుత్తు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో చిరుత పులి, పిల్లల సంచారం కలకలం రేపింది. రైతు గంగారం శుక్రవారం ఉదయం కోనరావుపేట నుంచి శివంగాళపల్లికి వెళ్లే దారిలో పశువులను తీసుకెళ్తుండగా చిరుతపులి కనిపించింది.
నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సం ఖ్య భారీగా పెరిగినట్టు అటవీ అధికారు లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఏ ర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల లెక్క తేల్చినట్టు చెప్పారు.
ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినేపల్లి, మొరుమురు, గుండ్లవాగు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్�
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి 1:30 గంటలప్రాంతంలో హెటిరో పరిశ్రమ సమీపంలోని రోడ్డుపైకి చిరుత వచ్చినట్టు సీసీ కెమెరాల్ల�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుండడం, అటవీ ప్రాంతాలను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో కలప స్మగ్లర్ల అలజడి తగ్గ�
Big Cats | బ్రిటన్లోని ఓ పెంపుడు కుక్కకు కరోనా (Corona) పాజిటివ్ వచ్చిన విషయం మరవక ముందే ఎనిమిది పులులకు (Big Cats) మహమ్మారి నిర్ధారణ అయింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ జూలో ఎనిమిది పులులు కరోనా బారిన పడ్డాయి.