చిరుత పులులు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు
1. మధ్యప్రదేశ్ – (3907) (2018లో 3412)
2. మహారాష్ట్ర – (1985) (2018లో 1690)
3. కర్ణాటక – (1879) (2018లో 1783)
4. తమిళనాడు – (1070) (2018లో 868)
1. నాగార్జున సాగర్ శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్) (360)
2. పన్నా పులుల సంరక్షణ కేంద్రం (మధ్యప్రదేశ్) (317)
3. సాత్పూరా పులుల సంరక్షణ కేంద్రం (మధ్యప్రదేశ్) (256)
1) 4 2) 5 3) 3 4) 6
1) 3,167 2) 2,967 3) 3,617 4) 2,697
ఎ. దేశంలో పులుల జనాభా లెక్కింపు ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు
బి. మొదటి లెక్కలు 2006లో జరిగాయి
సి. గ్లోబల్ టైగర్స్ డేను జూలై 29న పాటిస్తారు
డి. ప్రపంచంలో తొలి తెల్లపులుల సంరక్షణ కేంద్రం 2016లో మధ్యప్రదేశ్లో ప్రారంభించారు
1) 1, 2, 3 2) 2, 3, 4
3) 1, 3, 4 4) 1, 2, 3, 4
ఎ. 2018 నివేదికతో పోలిస్తే పులుల సంఖ్య పెరిగింది
బి. 2014 నుంచి 2018 మధ్య పులుల సంఖ్య వృద్ధి రేటుతో పోలిస్తే 2022 నాటికి వృద్ధిరేటు తగ్గింది
సి. ఈ నివేదికను దేశంలో అటవీ ప్రాంతాలు కలిగిన 20 రాష్ర్టాల్లో నిర్వహించారు
డి. ఈ నివేదికను నరేంద్రమోదీ కర్ణాటకలో మైసూరులో విడుదల చేశారు
1) 1, 2, 3, 4 2) 2, 3, 4
3) 1, 2, 4 4) 1, 3, 4
1) ప్రాజెక్ట్ ఎలిఫెంట్
2) ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్
3) ప్రాజెక్ట్ టైగర్
4) వన్యప్రాణి సంరక్షణ చట్టం
ఎ. అడవుల్లో 32,588 ప్రదేశాల్లో కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశారు
బి. కెమెరా ట్రాప్లలో 4,70,81,881 ఫొటోలు తీసిన
సి. తీసిన మొత్తం ఫొటోల్లో 97,399 పులులు ఉన్నాయి
డి. కెమెరాకు చిక్కిన పులులు 3080
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
ఎ. ప్రపంచ పులుల సంఖ్యలో భారత్ 70 శాతం కలిగి ఉంది
బి. ఈ లెక్కల కోసం 20 రాష్ర్టాలను 5
రీజియన్లుగా విభజించారు
సి. వీటిని మూడు దశల్లో చేపట్టారు
1) 1, 2 2) 2, 3
3) 1, 3 4) 1, 2, 3
1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్
2) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్
4) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్
– తాన్న రవి
ఫ్యాకల్టీ ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
91107 62187