రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతున్నది. మండలంలోని గండిలచ్చపేట, కస్బెకట్కూర్, వేణుగోపాలపూర్ శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గ�
Leopard | తంగల్లపల్లి మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని గండిలచ్చపేటలో రైతు నర్సయ్యకు చెందిన బర్రెపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందున్నారు.
ఉక్రెయిన్లో నిర్మిస్తున్న డాక్టర్ గిరికుమార్ న్యూఢిల్లీ, మే 21: రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులంతా తమ స్వస్థలాలకు వచ్చేశారు. అయితే తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న �
Hetero | జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత పులి కలకలం సృష్టించింది. పారిశ్రామికవాడలోని హెటిరో కంపెనీలో గురువారం రాత్రి కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు
చిరుతపులులు, పులులు, సింహాలు పాములను వేటాడడం చాలా అరుదుగా చూస్తుంటాం. కాగా, ఓ కొండచిలువపై చిరుతపులి దాడిచేస్తుండగా, అదేస్థాయిలో కొండచిలువ ప్రతిఘటించింది. రెండూ పరస్పరం ఒకదానిపై ఒకటి విరుచ�
నిజామాబాద్ : నవీపేట మండలం మోకాన్పల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా చిరుతపులి కలకలం రేపుతోంది. గ్రామ శివారులో నివాస ప్రాంతాల్లో రెండు చిరుత పులుల సంచారం మూలంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఉదయం కస్�
చిరుతను దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది దానితో పోరు అంటే పక్కాపరారవుతాం. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చిరుతతో పోరాడి దాని దాడి నుంచి భర్తను కాపాడుకున్నది. ఈ సాహస ఘటన అహ్మద్నగర�
రంగారెడ్డి : చిరుత సంచారంతో యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామం వణికిపోతోంది. మూగజీవాలపై చిరుత వరుస దాడులకు పాల్పడుతూ స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే
Yacharam | రంగారెడ్డి జిల్లాలోని యాచారం (Yacharam) మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా మండలంలో సంచరిస్తూ పశువులు, మేకలపై దాడిచేస్తున్నది. బుధవారం ఉదయం తాడిపత్రిలో మేకపోతుపై దాడిచేసి తినేసిం�
రంగారెడ్డి : మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లె చిరుత సంచారంతో హడలెత్తిపోతున్నారు. పశువుల మందలపై వరుస దాడులకు పాల్పడుతూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోన�
ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఫ్యాక్టరీలోకి చిరుత ప్రవేశించింది. దీనిని చూసిన కార్మికులు భయాందోళన చెందారు. దీంతో ఆరు గంటలపాటు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు ఆ
నాగర్కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెల రోజల కిందట మండలంలోని ఉమ్మాపూర్లో ఓ రైతుకు కనిపించిన చిరుత నాలుగు రోజుల కిందట గాజర గ్రామానికి చెందిన మల్లయ�
కోనరావుపేట/రాజన్న సిరిసిల్ల : జిల్లాలో చిరుత పులి ఓ ఆవుపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కోనరావుపేట మండలంలోని శివంగాలపల్లి గ్రామంలో ఆవుపై చిరుతపులి దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెం�
Leopard | యాచారం మండలంలో మరోసారి చిరుతపులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని పిల్లిపల్లి శివారులో ఉన్న పొలంలో ఆవు దూడను చంపి తినేసింది. స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.