Hetero | జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత పులి కలకలం సృష్టించింది. పారిశ్రామికవాడలోని హెటిరో కంపెనీలో గురువారం రాత్రి కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు
చిరుతపులులు, పులులు, సింహాలు పాములను వేటాడడం చాలా అరుదుగా చూస్తుంటాం. కాగా, ఓ కొండచిలువపై చిరుతపులి దాడిచేస్తుండగా, అదేస్థాయిలో కొండచిలువ ప్రతిఘటించింది. రెండూ పరస్పరం ఒకదానిపై ఒకటి విరుచ�
నిజామాబాద్ : నవీపేట మండలం మోకాన్పల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా చిరుతపులి కలకలం రేపుతోంది. గ్రామ శివారులో నివాస ప్రాంతాల్లో రెండు చిరుత పులుల సంచారం మూలంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఉదయం కస్�
చిరుతను దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది దానితో పోరు అంటే పక్కాపరారవుతాం. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చిరుతతో పోరాడి దాని దాడి నుంచి భర్తను కాపాడుకున్నది. ఈ సాహస ఘటన అహ్మద్నగర�
రంగారెడ్డి : చిరుత సంచారంతో యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామం వణికిపోతోంది. మూగజీవాలపై చిరుత వరుస దాడులకు పాల్పడుతూ స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే
Yacharam | రంగారెడ్డి జిల్లాలోని యాచారం (Yacharam) మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా మండలంలో సంచరిస్తూ పశువులు, మేకలపై దాడిచేస్తున్నది. బుధవారం ఉదయం తాడిపత్రిలో మేకపోతుపై దాడిచేసి తినేసిం�
రంగారెడ్డి : మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లె చిరుత సంచారంతో హడలెత్తిపోతున్నారు. పశువుల మందలపై వరుస దాడులకు పాల్పడుతూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోన�
ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఫ్యాక్టరీలోకి చిరుత ప్రవేశించింది. దీనిని చూసిన కార్మికులు భయాందోళన చెందారు. దీంతో ఆరు గంటలపాటు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు ఆ
నాగర్కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెల రోజల కిందట మండలంలోని ఉమ్మాపూర్లో ఓ రైతుకు కనిపించిన చిరుత నాలుగు రోజుల కిందట గాజర గ్రామానికి చెందిన మల్లయ�
కోనరావుపేట/రాజన్న సిరిసిల్ల : జిల్లాలో చిరుత పులి ఓ ఆవుపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కోనరావుపేట మండలంలోని శివంగాలపల్లి గ్రామంలో ఆవుపై చిరుతపులి దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెం�
Leopard | యాచారం మండలంలో మరోసారి చిరుతపులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని పిల్లిపల్లి శివారులో ఉన్న పొలంలో ఆవు దూడను చంపి తినేసింది. స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. వంగూరు మండలంలోని ఉమ్మాపూర్ గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. శుక్రవారం రోజు �
పురుషులతో పోలిస్తే మహిళలకు శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థయిర్యమూ తక్కువ.. అన్నది అపోహేనని ధీర వనితలు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా, గుజరాత్లోని సూరత్ ఫారెస్ట్ డివిజన్కు చెందిన ఏడుగురు మహిళా అధికారు
కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతాయో చెప్పలేం. కొన్ని వైరల్ అవుతాయనుకుంటాం కానీ.. అవి వైరల్ కావు. సోషల్ మీడియాలో కొన్ని మెదడుకు మేత లాంటి పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ వైరల్ అవుత�