Leopard killed: ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్గఢ్ జిల్లాకు చెందిన ఓ మేకల కాపరి మాత్రం ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాడాడు. కోపంతో మీదకు దూసుకొస్తున్న చిరుతను
ముంబై: ఒక చిరుతపులి స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించింది. దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు శ్రమించారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తకాలి ధోకేశ్వర్ �
చిరుత | జమ్మూకశ్మీర్లోని ఓమ్పొరా ఏరియాలో 11 రోజుల క్రితం ఓ బాలికను చిరుత చంపేసింది. ఆ చిరుతను మంగళవారం అటవీశాఖ అధికారులు నిర్బంధించారు. ఓమ్పొరా
పెంపుడు కుక్క| రాత్రి వేళ ఇంటి ముందు పడుకుందో పెంపుడు కుక్క. మాటువేసిన చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాషిక్ సమీపంలో ఉన్న భుసె గ్రామంలో జరిగింది.
తీవ్ర గాయాలు.. నెహ్రూ జూపార్క్కు తరలింపు కోయిలకొండ, జూన్ 10: పశువుల కొట్టంలోకి దూరి బర్రెలపై దాడి చేయబోయిన ఓ చిరుతకు చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా బర్రెలు ఎదురు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మహ�
చిరుత| జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
భోపాల్: భారతదేశంలో చిరుతపులి చివరిసారిగా 1947లో ఛత్తీస్గఢ్లో కనిపించింది. దేశంలో చిరుతలు అంతరించి పోయాయి అని ప్రభుత్వం 1952లో ప్రకటించింది. 70 ఏండ్ల తర్వాత భారత్లో చిరుతలు మళ్లీ కనిపించనున్నాయి. నవంబర్ల�
బీజింగ్: చైనాలోని హాంగ్జూ నగర ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కరోనా భయం వల్ల కాదు. చిరుత దాడి చేస్తుందేమోనని వణుకుతున్నారు. హాంగ్జూ సఫారీ పార్కు నుంచి మూడు చిరుతలు ఏప్రిల్ 19న తప్పించ�
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూరులోని కరమడాయ్ రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిరుత ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అది వేటగాళ్ల పని కాదని అటవీ
పెద్దపల్లి : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులో బైరి వెంకన్న అనే రైతుకు చెందిన లేగదూడను గుట్టల్లోకి ఎత్తుకెళ్లి చిరుతపులి చంపేసింది. స్థానికుల సమాచారంతో �
ములుగు : జిల్లాలోని వాజేడు ఏజెన్సీలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నది. గత నెలలో కొంగల అటవీ ప్రాంతంలో చెట్లపై చిరుతలు సంచరించడం కలకలం రేపింది. తాజాగా వాజేడు మండలంలోని దూలపురం రేంజ్ పరిధిలోని