గండీడ్ ఆగస్టు 19: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక యువకుడిపై చిరుత పులి (Leopard) దాడి చేసింది. సాయంత్రం ఇంటికి వెళ్తుండా నరేష్పై చిరుత దాడికి పాల్పపడడం కలకలం రేపింది.
మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం కొత్లాబాద్ గ్రామ శివారులో శనివారం రాత్రి చిరుత పులి దాడిలో గాయపడి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముగ్గురిని ఆదివారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయ�
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో చిరుతల సంచారం (Leapord Attack) కలకలం సృష్టిస్తున్నది. గత కొంతకాలంగా భక్తులు, వాహన దారులపై చిరుత పులులు దాడులకు పాల్పడుతున్నాయి.
చిరుత దాడిలో రెండు దూడలు చనిపోయిన ఘటన రామాయంపేట మండలం దంతేపల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైతు నక్కిర్తి స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తన పొలంవద్ద పశువులను కొట్టంలో కట్టేసి ఇంట�
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్రా గ్రామానికి చెందిన గిరిజన మహిళ హర్క భీంబాయి(50)పై చిరుత పులి దాడి చేసిన ఘటన శనివారం చోటుచేసుకున్నది. ఎఫ్ఎస్వో వివరాల ప్రకారం.. భీంబాయి ఉదయం ఐదు గంటలకు గ్రామ శ�
ఆవుదూడలపై చి రుత పులి దాడి చేసి చంపేసిన ఘటన మండలంలో ని మానాజీపేట, షాపూర్ గ్రామాల్లో బుధవారం చో టుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. కొద్ది రో జులుగా గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తుండ
చిరుత దాడి లో ఆవుదూడ మృతి చెందిన ఘటన శు క్రవారం చోటు చేసుకున్నది. అటవీ అధికారుల వివరాల ప్రకారం.. మండలంలో ని చందాపూర్కు చెందిన రైతు మొగులయ్య గురువారం రాత్రి పొలంలో పశువులను కట్టేసి ఇంటికి రాగా చిరుత ఆవుదూ�
తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చే
Leopard attack | జిల్లాలో చిరుత పులి ఓ ఆవుపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం గోపాలరావు పల్లెలో ఆవుపై చిరుత(Leopard attack) దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బెంద్రం బాల్ రెడ్డి తన పశు�