Gutha Sukhender Reddy | చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు సీఎంలు భేటీ అవ్వడం శుభ పరిణామం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమస్యలపై పంతాలకు పోకుండా ఇరు ర�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు.
మాయమాటలు చెప్పి మోసం వారిని కాకుండా విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసనమండలికి పంపించాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. భువనగిరి పట్టణంలో ఎల్ఐసీ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులు, ప�
Janga Krishnamurthy | ఏపీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి స్పీకర్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల ఆయన అధికార వైఎస్సార్సీపీని వదిలి తెలుగుదేశం ప�
Andhra Pradesh | పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీకి చెందిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. వైసీప�
TS Emblem | తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శాసన మండలిలో గురువారం తెలంగాణ అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్ప�
MLC Kavitha | రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చించాలని కోరుతూ మండలి చైర్మన్కు లేఖ రాశారు.
ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థనూ చులకనగా చూడరాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శాసన మండలిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపొందిన వా�
రాష్ట్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేతగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఎంపిక చేసే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మధుసూదనాచారి రాష్ట్ర శాసనసభకు త
MLC Kavitha | గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించాలని ఎమ్మెల్సీ కవిత సవరణలను ప్రతిపాదించారు.